SriLanka

    ఆశలపై నీళ్లు : భారత్-శ్రీలంక తొలి టీ20 రద్దు

    January 6, 2020 / 02:07 AM IST

    భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా

    శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు: ముందంజలో రాజపక్సే

    November 17, 2019 / 08:54 AM IST

    శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగియకముందే అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఓడిపోయినట్లుగా అంగీకరించారు. విజయం సాధిస్తోన్న గోటబాయ రాజపక్సేకు అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రేమద�

    మరో పుల్వామా దాడి..కర్ఫ్యూ తొలగిస్తే కశ్మీర్ లో రక్తపాతం: పాక్ ప్రధాని

    September 27, 2019 / 04:14 PM IST

    ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �

    తిక్కలేచి..తొక్కిపడేసిన గజరాజు : 18మందికి గాయాలు 

    September 19, 2019 / 10:49 AM IST

    ఏనుగులకు తిక్కలేచిందంటే ఎవ్వరినీ లెక్కచేయవు. తొక్కి పడేస్తాయంతే. ముఖ్యంగా ఊరేగింపుల్లో ఇటువంటి ఘటనలు జరగుతుంటాయి. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినా ఏనుగులు ఇరిటేట్ అవుతాయి. అప్పుడు అవి చేసే విధ్వంసం అంతా ఇంతాకాదు. ఇటువంటి ఘటన శ్రీలంక బుద్ది

    శ్రీలంకలో ఇండియన్ జర్నలిస్ట్ అరెస్ట్

    May 3, 2019 / 07:52 AM IST

    శ్రీలంకలో జరిగిన పేలుళ్లపై కవరింగ్ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్‌ ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగిగా సిద్దిఖి పనిచేస్తున్నాడు. అనుమతి లేకుండా నిగోంబో సిటీలోని ఓ స్�

    ఏ క్షణమైనా రైళ్లలో ఉగ్రదాడులు : దక్షిణాది రాష్ట్రాలకు వార్నింగ్

    April 27, 2019 / 02:35 AM IST

    దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రవాదులు గురి పెట్టారా. దాడులు చేసేందుకు స్కెచ్ వేశారా. ఏ క్షణమైనా రైళ్లలో టెర్రర్ అటాక్ జరగొచ్చా. అంటే… కర్నాటక పోలీసులు అవుననే అంటున్నారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించిన  ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో దాడు�

    శ్రీలంక పోలీస్ చీఫ్ రాజీనామా

    April 26, 2019 / 06:16 AM IST

    బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు.నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సి�

    లంక తగలబడుతోంది : 39 దేశాలకు వీసాల జారీ నిలిపివేసిన శ్రీలంక

    April 26, 2019 / 01:38 AM IST

    వరుస బాంబు పేలుళ్ల ఘటనతో భద్రతా కారణాల దృష్యా 39 దేశాలకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-25,2019) శ్రీలంక పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కొ�

    శ్రీలంక ఢిఫెన్స్ సెక్రటరీ రాజీనామా

    April 26, 2019 / 01:24 AM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ఆదివారం(ఏప్రిల్-21,2019) జరిగిన ఆత్మాహుతి పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం(ఏప్రిల్-25,2019)రాజీనామా చేశారు. నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభ�

    ముస్లీంలు వెళ్లిపోండి: పాకిస్తానీల ఇళ్లపై శ్రీలంక వాసుల దాడులు

    April 25, 2019 / 12:06 PM IST

    పర్యాటక రంగానికి ప్రసిద్ధి గాంచిన శ్రీలంకలో ఉగ్రవాదులు బాంబులు వేసిన తర్వాత పరిస్థతి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా బాంబు దాడులు జరిగిన కొలంబో.. నెగెంబో ప్రాంతాల్లో పరిస్థితి తి ఏమాత్రం బాలేదు. పూర్తి సెక్యూరిటీ ఉందని సైన్యం చెబుతున్నప్ప�

10TV Telugu News