Home » SRINAGAR
గురువారం భారత విమానాయన సంస్థలు మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి.
శ్రీనగర్లో భద్రతా పరిస్థితులను సమీక్షిస్తున్న ఆర్మీ చీఫ్
జమ్మూ కాశ్మీర్ లో బుధవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది.. పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని మోదీ గుర్తు చేశారు.
ప్రముఖ పర్యాటక కేంద్రం శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు లగ్జరీ హౌస్ బోట్లు ధగ్థమయ్యాయి.
పాకిస్థాన్లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు. అప్పుడే భారతదేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రమూకలు వ్యూహరచన చేశాయి. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై ప్లై ఓవర్ వద్ద ఐఈడీని అమర్చారు.
భారత్ లో అమెజాన్ మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్ ప్రారంభించింది. శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అమెజాన్ స్టోర్ ను ప్రారంభించింది.
శ్రీనగర్లో మూడో జీ20 సమావేశాలు
G20 సదస్సులో ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఏర్పాటైన 17 దేశాల సభ్యులు ఉన్న ప్యానెల్ లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు.
అతనో ఫేమస్ కాశ్మీరీ ఆర్టిస్ట్. జాతీయ అవార్డు విన్నర్ కూడా.. కాలం కలిసి రాక ఆటో డ్రైవర్గా మారాడు. అయినా కళని వదిలి పెట్టకుండా ముందుకు సాగుతున్న ఆ ఆర్టిస్ట్ కథ తెలుసుకోవాలని ఉందా? చదవండి.