Home » srirama navami
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాములవారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
మహేష్ బాబు(Mahesh Babu) - త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్రయూనిట్ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఇస్తూ ట్వీట్ చేసింది.
భాగ్యనగరంలో రెండు భారీ శోభాయాత్రలు నిర్వహించనున్నారు. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక యాత్ర..బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో మరో యాత్ర
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం...
దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు, ట్రాఫిక్ మళ్లింపుపు, కల్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు...
బుల్లితెర యాంకర్ అనసూయ ట్రెడిషనల్ వేర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) దేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలోనే తిరుమల దేవస్థానం విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఆంక్షలు విధిస్తూ.. నిర్ణ�
ఆదివారం(ఏప్రిల్ 14,2019) శ్రీరామనవమిని పురస్కరించుకుని జంట నగరాల్లో శ్రీరాముడి శోభాయాత్ర జరగనుంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. అలాగే మద్యం షాపులు బంద్ చేయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిల�
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో శ్రీరామనవమి శోభ కనిపిస్తోంది. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని