Home » Srisailam Dam
ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కు లక్ష 71వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
"గేట్లు పెట్టి 40 సంవత్సరాలు పూర్తి అయింది" అని అన్నారు.
శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం పొంచి ఉందా?
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిలోపం కారణంగా
ఎడమ కాలువకు 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఒకేసారి చెరువులు నింపడంతో పాటు రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 887 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 871.90 అడుగులకు చేరింది.
Srisailam : బస్సు టైర్ గుంతలో పడి బస్సు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది.
Srisailam Dam : మంటలు చెలరేగడం, పొగ కమ్మేయడంతో కాసేపు వరకు అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో డ్యామ్ కి ఏమైనా అవుతుందేమో? అని సిబ్బంది, స్థానికులు భయాందోళన చెందారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. దీంతో మరికాసేపట్లో శ్రీశైలం డ్యాం క్రస్ట్ గేట్లను తెరవనున్నారు. ముందుగా శ్రీశైల దేవస్థానం వారు కృష్ణమ్మకు సారే సమర్పిస్తారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబ�