Home » srivari brahmotsavalu
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు శనివారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే స్వామి వారి పెదశేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గత కొన్నినెలలుగా రోజురోజుకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 27నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో రద్దుచేశారు. అందరికీ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది.
తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామివారికి వెండి కవచాల స్థానంలో బంగారు కవచాలు అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో సుందరీకరణకు 2.90 కోట్ల రూపాయలు కేటాయించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు పూర్తి చేసింది.
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రేపు (సెప్టెంబర్ 23,2020) తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి శ్రీవారికి గరుడసేవ జరగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలోని క
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు రానున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. తిరుమల కొండ కిక్కిరిసిపోనుంది.