-
Home » started
started
Intermediate Exams : ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు
ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాలు, తెలంగాణ వ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు.
Yadagirigutta Brahmotsavams : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు.. పునర్నిర్మాణం తర్వాత తొలి వార్షికోత్సవాలు
యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో శ్రీలక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. విష్వక్సేన పూజ, స్వస్తి, పుణ్యవచన పూజా కైంకర�
Christmas Celebrations : ప్రపంచ వ్యాప్తంగా మొదలైన క్రిస్మస్ వేడుకలు.. విద్యుత్ లైట్లతో సుందరంగా ముస్తాబైన చర్చీలు
ప్రపంచమంతా క్రిస్మస్ సందడి నెలకొంది. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి. ముఖ్యంగా భారత్ లోని కోల్ కత్తాలోని వీధులన్నీ ప్రత్యేక లైట్లతో అలకంరించబడ్డాయి.
దక్షిణాదిలో పట్టాలెక్కిన తొలి హైస్పీడ్ రైల్
దక్షిణాదిలో పట్టాలెక్కిన తొలి హైస్పీడ్ రైల్
TTD Slotted Free Darshan Tokens : తిరుపతిలో స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్లు జారీ ప్రారంభం
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం మూడు కేంద్రాల్లో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుండి స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేయనుంది.
TRS Convert BRS : అధికారికంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి.. ఢిల్లీలో మొదలైన ప్రయత్నాలు
అధికారికంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి ఢిల్లీలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈసీని ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కలవనున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మ
భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ
Village Secretariat System : దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు..వేల్పులలో ప్రారంభించిన సీఎం జగన్
దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో అత్యధిక టెక్నాలజీతో నిర్మించారు. �
Commonwealth Games 2022 : కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం..నేడు ఆస్ట్రేలియా-భారత్ మహిళల క్రికెట్ మ్యాచ్
కామన్వెల్త్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. యూకేలోని బర్మింగ్హామ్ అలెగ్జాండర్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలు అదిరిపోయాయి. భారత అథ్లెట్ల బృందానికి షట్లర్ పీవీ సింధు, హాకీ టీం కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ప్రాతినిధ్యం వహిం
Earnings with garbage : చెత్త ఏరుకుంటూ నెలకు రూ.3లక్షలు సంపాదిస్తు సెలబ్రిటీ అయిపోయింది
చేసే ఉద్యోగం మానివేసి చెత్త ఏరుకుంటు సెలబ్రిటీ అయిపోయింది ఓ మహిళ. చెత్త ఏరుకుంటూ నెలకు రూ.3లక్షలు సంపాదిస్తు సెలబ్రిటీ కూడా అయిపోయింది.