Home » starts
ఇప్పటి వరకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) మినహా మిగిలిన కులాల జనాభా గణన జరగదని బీహార్కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ 2021లో పార్లమెంటులో చెప్పినప్పటి నుంచి ఈ వివాదం తీవ్రమైంది. స్వాతంత�
Himachal Assembly Polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రారంభించారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ చేరుకున్న ఆమె.. అక్కడి తోడో మైదానంలో ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్ణ ర్యాల�
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి తగ్గడంతో న్యాయస్థానాల్లో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది.
PM MODI Telugu Speech : మహా కవి గురజాడ అప్పారావును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వర్చువల్ విధానం ద్వారా..వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. �
IBPS Clerk recrutiment 2020: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్(IBPS) లో క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేస్తూ, మరోసారి దరఖాస్తులను కోరుతుంది. ఇందులో మెుత్తం 2557 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకప�
Bathukamma 2020 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటలోనే మహిళల కష్ట సుఖాలు దాగి ఉంటాయి. ఆప్యాయతలు, భక్తి ,భయం, చరిత్ర, పురాణాలు అన్నీ కలగలిసి ఉంటాయి. అందుకే తీరొక్క పూలను అందంగా పేరుస్తూ.. తెలంగాణ నేలప
భారత్ లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల
కోల్ కత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు రైల్వే లో 2792 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14, 2020 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. తాజా�
చైనాలో పుట్టీ..ప్రపంచాన్ని గడగడలాడించేస్తున్న ‘కరోనా వైరస్’ కు వ్యాక్సిన్ కనిపెట్టామని వాటిని జంతువులపై ప్రయోగించినట్లు ఫిబ్రవరి 10,2020న news portal yicai.com ఒక నివేదికలో తెలిపింది. అలాగే..కరోనా వైరస్ ను అరికట్టేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప
హైదరాబాద్ షాన్ ఏ షహర్..నగరం శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా అలకరించబడింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో రూపుదిద్దుకున్న కన్హా శాంతివనం మంగళవారం (జనవరి 28,2020) ప్రారంభ�