Home » state
తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల అధ్యక్షుల్ని మారుస్తూ మంగళవారం నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. కొద్ది రోజులుగా దీనిపై పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ధర్మపురి స్ఫూర్తిగా వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోలాట పోటీ లు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
మాంసాహారంపై కఠిన ఆంక్షలు పెట్టేసింది గుజరాత్ ప్రభుత్వం. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం తర్వాత ఎట్టకేలకు లాక్డౌన్ ఎత్తేసి ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు మళ్ళీ మాస్క్లు లేకుండా ఉండడం.. గుంపులుగా తిరగడం.. షాపింగ్లకు తిరగడం వంటివి చేస్తూనే ఉన్నారు.
కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్లటం..ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో భేటీ కావటంతో ఆయన మరోసారి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చ
రాష్ట్రంలో నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యాట్ పేరుతో మోదీ 33రూపాయలు, సీఎం కేసీఆర్ 32రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
girls cremate their father : అసలే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉంది. అనారోగ్యంతో కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్యా పిల్లలు గుండెలు పగిలేలా రోదించారు. ఇలాంటి సమయంలో వారిని ఓదార్చేవారే కరువయ్యారు. అండగా ఉండాల్సిన గ్రామస్తులు మొహం చాటేశారు. ద�
Telangana budget 2021-22 : తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్కు సమాయాత్తమవుతోంది. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం, కరోనా ప్రభావం నేపథ్యంలో…..ఈసారి బడ్జెట్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. వాస్తవ రాబడి, వ్యయాలకు దగ్
Voters Special Draft List : ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితా-2021ని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 15న ప్రచురించే తుది ఓటర్ల జాబితాను సంసిద్ధతగా ఈ ముసాయిదా వెలువడింది. ఈ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సవరణలు పంపించాల్సిందిగా ఎన్నికల స
మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను కంపల్సరీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ ద్వారా దీనిని వెల్లడించింది. సీఎం ఉద్ధవ్ ఠాకరే.. అన్ని శాఖలకు మరాఠీ భాషను అధికారిక భాషగా ప్రకటిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు మెసేజ�