Home » STEVE SMITH
Steve Smith: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి సమస్యల్లో ఇరుక్కున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సోమవారం జరిగిన చివరి రోజు మ్యాచ్లో నేలను గీకుతూ కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఇండియా వికెట్ కీపర్ రి�
Steve Smith equals Virat Kohli’s tally with 27th Test hundred : ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్లో సెంచరీ సాధించిన మొదటి ఆసీస్ క్రికేటర్ గా స్మిత్ రికార్డు నెలకొల్పాడు. టీమిండియా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికె�
3rd Test-Sydney-India trail by 308 runs : టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 338 పరుగులకు చాపచుట్టేసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఆసీస్ రెండో రోజు ఇన్నింగ్స్ ఆట ఆరంభించింది. రెండో రోజు ఆటలో మరో 172 పరుగులు జోడి�
Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ వరుసగ ఓటముల తర్వాత టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్నే టార్గెట్ చేశానని అంటున్నాడు. ఈ మ్యాచ్లో తన ఫోకస్ అంతా అతనిపైనే ఉంచుతానని అన్నాడు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం మూడో టెస్టులో
ప్రజెంట్ జనరేషన్లో టాప్ క్రికెటర్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్మీవ్ స్మిత్ ఒకరు. ప్రత్యర్థి జట్టు ధాటిని తట్టుకుంటూ నిలకడగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. స్మిత్కు రీసెంట్గా ఐసీసీ కూడా అరుదైన గౌరవం ఇచ్చింది. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ �
jos-buttler:IPL 2020లో ఆల్మోస్ట్ సగం మ్యాచ్లు అయిపోయాయి. ఇప్పటికే దాదాపుగా ఏ ఏ జట్లు ప్లే ఆఫ్లకు వెళ్లబోతున్నాయో ఒక అంచానా కూడా వచ్చేసింది. అయితే ఒక స్పెల్ మ్యాచ్లు అయిపోయాక.. జట్లలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కోల్కత్తా కెప్టెన్సీ బాధ్యతల ను
తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని.. భారీ స్కోరుతో చెలరేగి రాజస్థాన్ చేరుకోలేదని భావించిన టార్గెట్ ను రాజస్థాన్ ఊదేసింది. IPL 2020లో కనీవినీ ఎరుగని మ్యాచ్. స్మిత్, శాంసన్, తేవాటియాలు మెరుపు వేగంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. ఈ స
ఐపీఎల్-13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్తో చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించాడు. యశస్వి జైస్వాల్(6) ఔటయ్యాక క్రీజులోకి వ�
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన అగ్రస్థానం కోల్పోయాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 21 పరుగులే చేసిన కోహ్లీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఒక స్థానం పతనమై రెండో స్థానానికి చ�
న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 248 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడి 416పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కి దిగిన న్యూజిలాండ్ రెండవ రోజు ఆట ముగిసే సమాయానికి 109పరుగ�