Home » sticks
మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఒకరిపైమరొకరు దుష్ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామంలోని గుడి వద్ద నిర్మిస్తున్న గోడ విషయంలో ఘర్షణ జరిగిది.
ఈ నేపథ్యంలో ఆరిఫ్ సైతం పినరయి విజయన్ ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకపోవచ్చనే ముందస్తు ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రభావితం చేశాయో లేదంటే, సహా�
చంటిబిడ్డలు మట్టి తింటుంటే తల్లులు వారిస్తారు. కానీ ఓ తల్లి మాత్రం తన 8 నెలలు పిల్లాడితో కావాలనే మట్టి, రాళ్లు, పుల్లలు తినిపిస్తోంది. అలా ఆ పిల్లాడు అన్ని తింటుంటే వీడియోలు తీసి వాటిని టిక్ టాక్ లో పోస్ట్ చేస్తోంది. దానికి ఆ తల్లి ఏం చెబుతుందం
England man makes taj mahal sticks : 50 ఏళ్ల వచ్చాయంటే అన్ని అభిరుచుల్ని వదిలేసుకుంటాం. ఇష్టా అయిష్టాలను వదిలేసుకుంటాం. హామీ అనే మాటే మరచిపోతాం. కానీ ఇంగ్లాండ్లోని షెఫ్ఫిల్డ్ నగరానికి చెందిన 87 సంవత్సరాల డెరిక్కు ఈ వయస్సులో కూడా తన అభిరుచులతో అద్భుతాలను సృష్ట�
two groups attack : కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దిగాయి. కుర్చీలు, కర్రలతోపాటు అందుబాటులో ఉన్న వస్తువులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గండిపేట గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య వివాదం తలెత�
attack on fastfood center in chikkadpally: హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వీరంగం సృష్టించారు. నిర్వాహకులపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. అజామాబాద్లోని స్పైస్ కోర్టు ఫాస్ట్ఫుడ్ సెంటర్పై ఆరుగురు ఆగంతకులు �
దళిత యువకుడు గుండు గీయించిన ఘటనలో నూతన్ నాయుడి పాత్ర ఉందా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో 2020, ఆగస్టు 30వ తేదీ ఆదివారం పీఎస్ లో హాజరు కానున్నారు నూతన్ నాయుడు. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ�
కరోనావైరస్ డ్యూటీలో ఉన్న పోలీసునంటూ వీరంగం చేయడమే కాకుండా పాల ప్యాకెట్ కోసం బయటికొచ్చిన వ్యక్తిని చితకబాదాడో వ్యక్తి. అతనికి తోడుగా మరో వ్యక్తి చేరడంతో ఇద్దరి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లోని నరోడా ప్రాంతంలో జరిగింది. బా�
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. అశోక్ నగర్ లో దళితుడిని కొట్టి చంపారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దళితుడిని ఓ యువకుడు కొట్టి చంపారు.