-
Home » sticks
sticks
Clash : ఖమ్మం జిల్లాలో కర్రలు, గడ్డపారలతో ఇరు వర్గాలు పరస్పర దాడి.. ఏడుగురికి తీవ్ర గాయాలు
మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఒకరిపైమరొకరు దుష్ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామంలోని గుడి వద్ద నిర్మిస్తున్న గోడ విషయంలో ఘర్షణ జరిగిది.
Kerala Governor: తమిళనాడు గవర్నర్ ఎఫెక్ట్? ప్రభుత్వ ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివిన కేరళ గవర్నర్
ఈ నేపథ్యంలో ఆరిఫ్ సైతం పినరయి విజయన్ ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకపోవచ్చనే ముందస్తు ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రభావితం చేశాయో లేదంటే, సహా�
baby sand,Rocks : పసిబిడ్డకు మట్టి, రాళ్లు తినిపిస్తూ..వీడియో తీసి Tik Tok లో పోస్ట్ చేస్తున్న తల్లి..
చంటిబిడ్డలు మట్టి తింటుంటే తల్లులు వారిస్తారు. కానీ ఓ తల్లి మాత్రం తన 8 నెలలు పిల్లాడితో కావాలనే మట్టి, రాళ్లు, పుల్లలు తినిపిస్తోంది. అలా ఆ పిల్లాడు అన్ని తింటుంటే వీడియోలు తీసి వాటిని టిక్ టాక్ లో పోస్ట్ చేస్తోంది. దానికి ఆ తల్లి ఏం చెబుతుందం
పుల్లలతో ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలను కట్టేస్తున్న 87 ఏళ్ల బ్రిటన్ వృద్ధుడు
England man makes taj mahal sticks : 50 ఏళ్ల వచ్చాయంటే అన్ని అభిరుచుల్ని వదిలేసుకుంటాం. ఇష్టా అయిష్టాలను వదిలేసుకుంటాం. హామీ అనే మాటే మరచిపోతాం. కానీ ఇంగ్లాండ్లోని షెఫ్ఫిల్డ్ నగరానికి చెందిన 87 సంవత్సరాల డెరిక్కు ఈ వయస్సులో కూడా తన అభిరుచులతో అద్భుతాలను సృష్ట�
పోలీస్ స్టేషన్ లో కుర్చీలు, కర్రలతో ఇరువర్గాలు పరస్పరం దాడి
two groups attack : కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దిగాయి. కుర్చీలు, కర్రలతోపాటు అందుబాటులో ఉన్న వస్తువులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గండిపేట గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య వివాదం తలెత�
చిక్కడపల్లిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కర్రలు, కత్తులతో గుర్తు తెలియని వ్యక్తుల వీరంగం
attack on fastfood center in chikkadpally: హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వీరంగం సృష్టించారు. నిర్వాహకులపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. అజామాబాద్లోని స్పైస్ కోర్టు ఫాస్ట్ఫుడ్ సెంటర్పై ఆరుగురు ఆగంతకులు �
గుండు గీయించిన ఘటనలో నూతన్ నాయుడి పాత్ర ఉందా ?
దళిత యువకుడు గుండు గీయించిన ఘటనలో నూతన్ నాయుడి పాత్ర ఉందా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో 2020, ఆగస్టు 30వ తేదీ ఆదివారం పీఎస్ లో హాజరు కానున్నారు నూతన్ నాయుడు. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ�
పాల ప్యాకెట్ కోసం వస్తే కర్రతో చితకబాదిన ఫేక్ పోలీస్
కరోనావైరస్ డ్యూటీలో ఉన్న పోలీసునంటూ వీరంగం చేయడమే కాకుండా పాల ప్యాకెట్ కోసం బయటికొచ్చిన వ్యక్తిని చితకబాదాడో వ్యక్తి. అతనికి తోడుగా మరో వ్యక్తి చేరడంతో ఇద్దరి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లోని నరోడా ప్రాంతంలో జరిగింది. బా�
టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తల దాడి…మాచర్లలో టెన్షన్
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
ఇంత రాక్షసత్వమా : మధ్యప్రదేశ్ లో పట్టపగలు దళితుడిని కొట్టి చంపారు
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. అశోక్ నగర్ లో దళితుడిని కొట్టి చంపారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దళితుడిని ఓ యువకుడు కొట్టి చంపారు.