Home » Stock market
అదానీ విల్మార్ మార్కెట్ క్యాప్ 0.47 శాతం మాత్రమే పెరిగింది. జూన్ 30 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.53,280 కోట్లు కాగా, జూలై 31 నాటికి రూ.53,533 కోట్లకు పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ జూన్ 30 నాటికి రూ.1,49,833 కోట్ల నుంచి 15.59 శాతం పెరిగి జూలై 31 నాటిక�
ఇదే సమయంలో రూపాయి కాస్త బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ 4 పైసలు బలపడింది. మంగళవారం డాలర్ విలువతో 82.04 రూపాయలుగా ఉన్న రూపాయి విలువ, బుధవారం 4 పెసలు బలపడి 82 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి, 59,331 వద్ద ముగిసింది. అక్టోబర్ తర్వాత ఈ స్థాయిల
గురువారం బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.280.53 లక్షల కోట్లుకాగా, శుక్రవారం జరిగిన నష్టంతో ఈ విలువ రూ.272.12 లక్షల కోట్లకు పడిపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 200 పాయింట్లు తగ్గి.. 17090 పాయింట్లకు చేరింది. అలాగే రూపాయి సైతం మరింత బలహీనపడి రూ.82.64 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.
భారత్కు చెందిన పేరుమోసిన షేర్మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా కన్నుమూశారు. ఆయనకు 62 సంవత్సరాలు. ఝున్ ఝున్ వాలాది రాజస్థాన్ లోని ఝున్ ఝును ప్రాంతం.
దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్ఝున్వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లో టాప్ 10 స్క్రిప్ట్లు కుప్పకూలాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు టాప్ కంపెనీలు రూ. 2.85 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
కొన్నిరోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు కాస్త కోలుకున్నాయి. నిరంతర క్షీణత చూసిన తరువాత, ఈ రోజు స్టాక్ మార్కెట్ వేగంగా ట్రేడ్ అవుతోంది.