Home » Stock market
దీపావళికి ముందే స్టాక్ మార్కెట్లో మంచి జోష్ కనిపిస్తోంది. గత కొద్దీ రోజులుగా మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి.
అదృష్టం అంటే వీరిదే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నక్క తోక తొక్కడం అంటే ఇదే. అవును మరి.. ఏడాదిలో లక్ష రూపాయల పెట్టుబడితో రూ.42లక్షలు సంపాదించడం అంటే మాటలా? వారి విషయంలో ఇది నిజమైంద
వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ భారీ నష్టాలతో ముగిసింది. బుధవారం ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే కాసేపటికే డౌన్ అయ్యాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణి సాగింది. చివరికి నష్
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సోమవారం రాత్రి దాదాపు 9గంటల 15నిమిషాల నుంచి భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో నిలిచిపోయాయి.
మార్కెట్ల దూకుడుతో ఇన్వెస్టర్ల లాభాల పంట
పెట్టుబడి పకడ్బందీగా ఉండాలి.. వచ్చే రాబడి రెట్టింపుగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఇవి తప్పక పాటించాలి. ఏదో షేర్ పెరుగుతుందిలే అని లాటరీ వేసి పెట్టామా..
కరోనా పేరుతో ప్రపంచ దేశాల మెడపై కత్తి పెట్టింది చైనా... మహమ్మారి కోలుకోక ముందే మరో బాంబు పేల్చింది. ఎవర్గ్రాండే సంక్షోభం గ్లోబల్ మార్కెట్లపై పడింది.
సెన్సెక్స్ ఉదయం 58,354 పాయింట్ల దగ్గర సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,777 దగ్గర జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 476 పాయింట్ల లాభంతో 58,723 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైత
కొన్ని రోజులుగా రికార్డులతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు నేడు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 7న ఇంట్రాడేలో రికార్డు స్థాయిలకు చేరిన తర్వాత బెంచ్ మార్క్ సూచీలు అస్థిరత