Home » Stock market
స్టాక్మార్కెట్లకు కరోనా సోకింది. వైరస్ విస్తరణ భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. భారతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముదుపరులకు నిమిషాల్లో సుమారు రూ.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది. సెన్�
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నారు. పసుపు రంగు చీర ధరించిన నిర్మలా..ఎర్రటి వస్త్రంలో చుట్టి..రాజముద్ర ఉన్న ఉన్న సంచిలో బడ్జెట్ ప్రతులు తీసుకొచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రులు బ్రీ�
ఆదాయపన్నుశాఖ అధికారులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ముంబయి, కోల్ కతా, కాన్పూర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్, ఘజియాబాద్, సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు తెలిపింది. నగదు నిల్వల్లో అక్రమాలు చేస్తున్నారన
ఇన్ఫోసిస్ ఉదంతంలో ఐటీ మార్కెట్లో కలకలం రేగింది. దీంతో ఇన్ఫోసిస్ ఫేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు బాగా నష్టపోయారు.ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్ వో అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) ఆరోపణ�
స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం సెన్సెక్స్ భారీగా పతనమైంది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటు ప్రకటించిన అనంతరం మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తాయని అనుకున్నారు. 434 పాయింట్లు నష్టపోయి 37 వేల 673 వద్ద క్లోజ్ అయ్యింది సెన్స�
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రతికూల సంకేతాలు రావడంతో సెన్సెక్స్ 309, నిఫ్టీ 96 పాయింట్లు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. అదే బాటలో నిఫ్టీ కూడా పయనిస్తోంది. 11 వేల 300 స్థాయిని కోల్�
భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 30న IPO (ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్) స్టాక్ మార్కెట్ ను IRCTC లాంచ్ చేయనుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వరకు IPO షేర్లపై సబ్ స్ర్కిప్షన్ ఓపెన్ అయి ఉంటుంద�
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ పెంచాయి. కార్పొరేట్ రంగానికి పన్నుల విషయంలో ఊరటనిస్తూ సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం మంత్రి నిర్మలా ఓ ప్రకటన చేశారు. దీంతో మార్కెట్ లాభాల బాటలో ట్రేడ్ అవుతోంది. కేవల�
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గత కొంతకాలంగా పెరుగుతూ పోతున్న పుత్తడి.. ఇప్పుడు 40వేల మార్క్ను దాటింది. ఆగస్టు 30వ తేదీ గురువారం ఒక్కరోజే 250 రూపాయలు పెరగడంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 40 వేల 220 పలికింది. అటు �
కరాచీ : దాయాది దేశాలైన భారత్..పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ ఎటాక్..ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేయడంలాంటి