Home » stole
తమిళనాడు రాష్ట్రం అడంబాక్కంలో సైకో వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ సైకో ఎవడో కానీ.. వాడి టార్గెట్ మాత్రం మహిళల లోదుస్తులే. అర్థరాత్రి వస్తాడు. ఇంటి బయట ఆరేసిన
హైదరాబాద్ లోని గన్ ఫౌండ్రీ దుర్గా భవాని ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.
రంగారెడ్డి జిల్లాలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి చోరీ చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇండికాష్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.