-
Home » strategies
strategies
Maharashtra Politics: మహారాష్ట్రలో పాచికలు మారుస్తున్న శరద్ పవార్.. విపక్షాలకు దూరంగా, బీజేపీకి దగ్గరగా అడుగులు
అజిత్ పవార్ ఆశయం అంటూ శరద్ పవార్ వెనకేసుకు రావడం చూస్తుంటే.. ఇదంతా ఆయన డైరెక్షన్లోనే జరుగుతోందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రభుత్వం కూడా శరద్ పవార్ సూచన మేరకే ఏర్పడిందని స్వయంగా దే�
CM KCR : నేడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ
కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునివ్వనున్నారు. లోక్సభ, రాజ్యసభలో పార్టీ ఎంపీలు అవలంభించవలసిన పలు కీలక అంశాలపై వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. పార్లమెంట్ వేదికగా పోరాటానికి పూనుకోవాలని �
BJP Shock : టీఆర్ఎస్కు బీజేపీ షాక్!
మరోవైపు జిల్లాల వారీగా పార్టీలోకి చేరికలపై బీజేపీ నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు నేతలను పార్టీలో చేర్చకుంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్కు చెక్ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.
నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ వ్యూహాలు..ఆశావాహులను పక్కా ప్రణాళికతో సైడ్ చేస్తున్న కేసీఆర్
నాగార్జునసాగర్ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆశావాహుల సంఖ్య ఆమాంతం పెరగడంతో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గులాబీ బాస్ తెలివిగా ఒక్కోక్కరిని సైడ్ చేస్తున్నారు.
రసవత్తరంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు..
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది.
మేయర్, డిప్యూటి మేయర్ పదవులపై టీఆర్ఎస్ ఫోకస్..అభ్యర్థులపై మొదలైన కసరత్తు
TRS focus mayor and deputy mayor : గ్రేటర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ తదుపరి కార్యాచరణకు సిద్ధమైంది. మేయర్, డిప్యూటి మేయర్ స్థానాలు దక్కించుకోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలతో అభ్యర్థులపై కసరత్తు మొదలు పెట్టనుంది. స్పష్టమైన ఆధిక్యత రాకప�
గ్రేటర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టి….గెలుపు కోసం వ్యూహాలు
CM KCR Focus on GHMC Elections : తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించారా? బల్దియాలో మరోసారి గులాబీ జెండా ఎగరేసేందుకు పొలిటికల్ స్ట్రాటజీ రెడీ చేస్తున్నారా? దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నార�
ఏపీ శాసనమండలి రద్దు అంశం : టీడీపీ వ్యూహాలు
శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టడంతో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. అవసరమైతే మండలి రద్దు అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.