Home » Strike
ప్రమోషన్స్,నియామకాలు,కోవిడ్ అలవెన్స్ డిమాండ్లతో మహారాష్ట్రలో నర్సులు 48 గంటల సమ్మెకు దిగారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మెకి పిలుపునిచ్చాయి. సమ్మెకి
ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతున్నారు.
ప్రభుత్వంతో రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఏపీలో రేపటినుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నారు.
ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు, తమకు ఇన్ సెంటివ్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తమకు కూడా ఇన్ సెంటివ్స్ ఇవ్వాలని నోటీసులో ప్రస�
జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. ప్రజా ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లండించారు. సీఎం నుంచి సానుకూల స్పందన రావడంతో ఆందోళన విరమించడం జరిగిందన్నారు. అన్ని డిమాండ్లు నెరవేర్చకపోయినా..సీఎం సానుకూల స్పందనతో సమ్మెను విరమిం�
వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
కరోనా వేళ జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మెలోకి వెళ్లారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో మెడికల్ కాలేజిల్లో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడింది.
telangana junior doctors going strike : రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని..ఇటువంటి సయమంలో డాక్టర్లు సమ్మె చ�
ఎయిర్ ఇండియా సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో స్ట్రైక్ చేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.