Strike

    అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించం..నిర్మలాసీతారామన్

    March 16, 2021 / 06:01 PM IST

    బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ ఓవైపు దాదాపు 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశ‌వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి స‌మ్మె చేస్తున్నా.. కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాత్రం త‌మ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు.

    ఉక్కు ఉద్యమం మరింత తీవ్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మోగిన సమ్మె సైరన్

    March 11, 2021 / 03:31 PM IST

    ఉక్కు ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది.

    కాళ్ల మీద పడ్డా..కనికరించలేదు..మావోయిస్టులు చంపేశారు

    October 11, 2020 / 10:13 AM IST

    Maoist Killed : నా పిల్లలు, నేను దిక్కులేని వాళ్లం అవుతామని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు..,చంపేశారని టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు భార్య విలపిస్తూ..చెబుతోంది. డబ్బులు కావాలని మావోయిస్టులు నా భర్తను బయటకు పిలిచారు..బయటకు రాలేదని ఇంటి తలుపులు కొట్టారు..తనకు

    అలర్ట్ : 2 రోజులు బ్యాంకులు బంద్

    January 30, 2020 / 03:57 PM IST

    వేతన సవరణ డిమాండ్ తో బ్యాంకు ఉద్యోగులు రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు సమ్మె చేస్తున్నారు. దీంతో  బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొనున్నారు. 9బ్�

    దేశ వ్యాప్తంగా 31 నుంచి బ్యాంకులు సమ్మె

    January 28, 2020 / 02:09 AM IST

    వేతన సవరణకు తక్షణ చర్యలు చేపట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో జనవరి 31, ఫిబ్రవరి 1 వతేదీల్లో బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నాయి. 9బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBI) ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు ఈ సమ్�

    జనవరి 8న దేశ వ్యాప్త బంద్‌కు 25కోట్ల మంది సిద్ధం

    January 6, 2020 / 11:58 PM IST

    పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో (INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC)లు సంయుక్తంగా జనవరి 8న దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్‌ సంఘాలు,  వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు సమ్మెను విజయవంతం చేయాలని కోరు�

    బ్రేకింగ్ : రాజధానిలో సకల జనుల సమ్మె

    January 2, 2020 / 04:22 PM IST

    రాజధాని గ్రామాల ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రేపటి (జనవరి 3,2020) నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలకు

    ఆ రోజే పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిసేది : IAF మాజీ చీఫ్

    December 28, 2019 / 04:42 AM IST

    ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని

    మాట నిలుపుకున్న సీఎం : ఆ కుటుంబాలకు ఉద్యోగాలు

    December 7, 2019 / 09:24 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో

    ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్: రేపటి నుంచి జాయిన్ అవ్వండి- కేసిఆర్

    November 28, 2019 / 02:30 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో 50రోజులకు పైగా స్ట్రైక్ చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులు అందరూ రేపు ఉదయం ఉద్యోగాల్లో చేరాలని పిలుపునిచ్చారు కేసిఆర్. ఈ మేరకు వెంటనే లిఖి

10TV Telugu News