Home » Strike
తమ 4 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మెకి మద్దతిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు చేయబూనిన సమ్మెను..
ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నిరూపించుకోవాలంటే పాత జీతాలే ఇవ్వాలని, అప్పుడే ప్రభుత్వంపై తమకు నమ్మకం కలుగుతుందని పీఆర్సీ సాధన సమితి..
జీతాలు ప్రాసెస్ చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ఆర్థిక శాఖ జారీ చేసిన సర్కులర్ పై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఉద్యోగులపై తీసుకుంటే ఫిబ్రవరి 7 నుంచి జరగాల్సిన సమ్మెని..
పీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో 35 ఏళ్ల తర్వాత సమ్మెబాట పట్టారు. పీఆర్సీ, అనుబంధ అంశాలపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లడంపై సమాలోచనలు జరపనుంది. మంత్రుల కమిటీ వద్దకు వెళ్లి జీవోలపై రివ్యూ చేయాలని స్టీరింగ్ కమిటీ కోరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చు. చర్చలు, కమిటీపై అపోహలు వీడాలి. రేపు కూడా వారితో చర్చలకు వేచి చూస్తాం.
ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నారు.
ఉద్యోగుల ఆందోళనలు క్యాష్ చేసుకోడానికి కొందరు గోతికాడ నక్కలా చూస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి భావోగ్వేదానికి గురై సమ్మె నిర్ణయం తీసుకోవద్దు.
ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్ మోగించారు.