Home » Strike
తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్ను తేల్చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ(నవంబర్ 28,2019), రేపు(నవంబర్ 29,2019) జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రధాన అంశంగా చర్చ
ప్రగతి భవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల
తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన
ఆర్టీసీ సమ్మె ముగిసింది. 52 రోజుల ఆందోళనకు తెరపడింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను బేషరతుగా విరమించారు కార్మికులు. సమ్మె విరమిస్తున్నామని సోమవారం
సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు... విధుల్లో చేరేందుకు ఒక్కొక్కరుగా డిపోలకు చేరుకుంటున్నారు. అయితే.. వారిని విధుల్లో చేర్చుకునేది లేదని ఆర్టీసీ యాజమాన్యం
సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో..ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ ప్రకటనపై కార్మికులు ఎదురు చూస్తున్నారు. 2019, నవంబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. 52 రోజుల పాటు విధులకు దూరంగా ఉన్న�
తెలంగాణ ఆర్టీసీ సమ్మె..కొన్ని రోజులుగా హాట్ టాపిక్. తెలంగాణ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద సమ్మె ఇదే. 51 రోజులకు చేరుకుని నాట్ ఔట్ అంటోంది. 49 వేల 300 మంది కార్మికులతో ముడిపడిన వ్యవహారం కావడంతో పార్లమెంట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. జాతీయస్థాయిలో అం
హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. డ్యూటీలో చేర్చుకోవాలని కార్మికులు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చర్చించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 50 రోజులకు చేరింది. బేషరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటామని జేఏసీ ప్రకటించి 3 రోజులవుతోంది. కానీ.. కార్మికుల భవితవ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్�
ఆర్టీసీ సమ్మె అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మె యథాతథంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం