Strong

    ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యం…బలమైన గాలులు వీచే అవకాశం

    April 12, 2020 / 07:18 AM IST

    ఢిల్లీలో మళ్లీ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ, కొందరు చేసిన పిచ్చిపనుల కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. ఆదివారం(ఏప్రిల్-12)జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ఒక గీత పెరిగి “మితమైన(మ�

    భళా కేరళ.. కరోనా వైరస్ కట్టడి చేసిందిలా

    March 25, 2020 / 08:33 AM IST

    కరోనా వైరస్ పుట్టింది చైనాలో..భారతదేశంలో మొట్టమొదటి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలో…అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమౌతుందననే భయాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ..అక్కడి పినరయి ప్రభుత్వం తీసు�

    కరోనా వైరస్..ఉపాసన చెప్పిన సూచనలు, జాగ్రత్తలు

    March 4, 2020 / 02:26 AM IST

    కరోనా వైరస్ విజృంభిస్తోంది. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది

    సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి విమర్శలు చేస్తారా?

    November 3, 2019 / 01:36 PM IST

    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనను టీం బి..టీడీపీకి దత్తపుత్రుడు..డీఎన్ఏ..అంటూ విమర్శలు చేసే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయారని..అంటూ కామెంట్స్ చేస్తున్నారని..కానీ..అంబేద్కర్..క�

    ఇండోనేషియాలో భూకంపం, సునామీ వార్నింగ్

    April 12, 2019 / 12:53 PM IST

    ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. శుక్రవారం 7.0తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(USGS) తెలిపింది.

    మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ : బుద్ధా..నోరు ఉంది కదా అని పారేసుకోకండి

    April 2, 2019 / 08:54 AM IST

    ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నేతలతో పాటు ఇతర వ్యక్తులు విమర్శలు చేసుకుంటు రాజకీయాలను వేడి పుట్టిస్తున్నారు.

    భారత్ చాలా బలంగా ఉంది: పాకిస్తాన్‌కు ట్రంప్ వార్నింగ్

    February 23, 2019 / 04:02 AM IST

    పుల్వామా దాడిని భయానక చర్యగా అభివర్ణిస్తూ పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాక్ వైఖరిపై పైర్ అయ్యారు. పాకిస్తాన్..

    మోడీ కామెంట్స్‌పై బాబు రియాక్ట్ : తిట్టడానికే వచ్చారు – బాబు

    February 10, 2019 / 09:03 AM IST

    విజయవాడ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను తిట్టడానికే ఏపీకి వచ్చారంటూ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మోడీ చేసిన విమర్శలపై బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా కేవలం తనను విమర్శించి వెళ్లిపోయా�

10TV Telugu News