-
Home » Submerged
Submerged
వయనాడ్ తర్వాత ముప్పు ఉన్న ప్రాంతాలు ఇవేనా?
ప్రళయం ముంచుకొస్తే విశాఖ కూడా వయనాడ్ కాబోతోందా? చెన్నైకి కూడా ప్రళయం తప్పదా? అందాల సాగరం ముందుకు దూసుకొస్తే పరిస్థితి ఏంటి?
విశాఖ నగరానికి ముంచుకొస్తున్న ముప్పు..! బెంగళూరు సంస్థ అధ్యయనంలో షాకింగ్ అంశాలు
గడిచిన 30 ఏళ్లుగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
Greater Noida: దేశ రాజధానిలో విపత్కర ఘటన.. వరద నీటిలో మునిగిపోయిన వందలాది కార్లు
హిండన్లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారి ఇళ్ల నుంచి అనేక మందిని ఖాళీ చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి
Yanam : గోదావరి వరద నీటిలో మునిగిన యానాం
ప్రతిఏడాది వరదలానే భావించి ఇంట్లోనే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. నడుములోతు నీటితో నరకం చూస్తున్నారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటించి పోతున్నారు.
Kaleswaram : భారీ వరదలకు నీట మునిగిన కాళేశ్వరం పంప్ హౌజ్లు
గతంలో ఎన్నడూ ఇలాంటి వరదలు రాలేదని పెంటారెడ్డి తెలిపారు. కాళేశ్వరం దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. వరదల్లో పంప్హౌస్లు మునగడం సాధారణమన్నారు. పంప్హౌస్లకు ఎలాంటి ఇబ్బంది ఉండవని స్పష్టం చేశారు. వరద తగ్గగానే పంప్హౌస్లను పునరుద్ధరిస్�
Heavy Rains : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..నీట మునిగిన పలు ప్రాంతాలు
గేట్లు ఎత్తడంతో భైంసా టౌన్ లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఆటో నగర్, వివేకానంద చౌక్, పద్మావతి కాలనీ, ఎన్ఆర్ గార్డెన్ నీటి మునిగాయి. ఎన్ ఆర్ గార్డెన్ లో ఆరుగురు సిబ్బంది చిక్కున్నారు.
Godavari Flood Water : గోదావరికి వరద-మునిగిన శివాలయం
నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదీతీరంలో ఉన్న పురాతన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది.
Hyderabad లో భారీ వర్షం..శంషాబాద్ హైవేపై కొండ చిలువ, కుషాయిగూడలో కుంగిన రోడ్డు
హైదరాబాద్ లో భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. 2020, సెప్టెంబర్ 16వ తేదీ..బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయంది. కుండపోతగా వాన కురిసింది. చినుకుపడితేనే రహదారులపై వరద నీరు పోటెత్తుతుంది. ఇక భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులు తలపించా
2050 నాటికి మునిగిపోతాయి : ముంబై, కోల్కతాలకు పొంచి ఉన్న ముప్పు
2050 కల్లా ముంబై, కోల్కతా నగరాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. పెరుగుతున్న