Home » Submerged
ప్రళయం ముంచుకొస్తే విశాఖ కూడా వయనాడ్ కాబోతోందా? చెన్నైకి కూడా ప్రళయం తప్పదా? అందాల సాగరం ముందుకు దూసుకొస్తే పరిస్థితి ఏంటి?
గడిచిన 30 ఏళ్లుగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
హిండన్లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారి ఇళ్ల నుంచి అనేక మందిని ఖాళీ చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి
ప్రతిఏడాది వరదలానే భావించి ఇంట్లోనే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. నడుములోతు నీటితో నరకం చూస్తున్నారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటించి పోతున్నారు.
గతంలో ఎన్నడూ ఇలాంటి వరదలు రాలేదని పెంటారెడ్డి తెలిపారు. కాళేశ్వరం దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. వరదల్లో పంప్హౌస్లు మునగడం సాధారణమన్నారు. పంప్హౌస్లకు ఎలాంటి ఇబ్బంది ఉండవని స్పష్టం చేశారు. వరద తగ్గగానే పంప్హౌస్లను పునరుద్ధరిస్�
గేట్లు ఎత్తడంతో భైంసా టౌన్ లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఆటో నగర్, వివేకానంద చౌక్, పద్మావతి కాలనీ, ఎన్ఆర్ గార్డెన్ నీటి మునిగాయి. ఎన్ ఆర్ గార్డెన్ లో ఆరుగురు సిబ్బంది చిక్కున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదీతీరంలో ఉన్న పురాతన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది.
హైదరాబాద్ లో భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. 2020, సెప్టెంబర్ 16వ తేదీ..బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయంది. కుండపోతగా వాన కురిసింది. చినుకుపడితేనే రహదారులపై వరద నీరు పోటెత్తుతుంది. ఇక భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులు తలపించా
2050 కల్లా ముంబై, కోల్కతా నగరాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. పెరుగుతున్న