Home » Sukma district
సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కేరళపాల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ పర్వంలో నక్సలైట్లు పేలుడుకు పాల్పడ్డారు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో మంగళవారం పోలింగ్ ప్రారంభం అయిన గంటలోపే తొండమార్క ప్రాంతంలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు.....
నక్సల్స్ ఖిల్లా నుంచి ఓ అమ్మాయి యూకేకు వలస వెళ్లిన యువతి రియా ఫిలిప్ విజయగాథ తాజాగా వెలుగుచూసింది. మారుమూల వెనుకబడిన నక్సల్స్ పీడిత గ్రామానికి చెందిన యువతి రియా ఫిలిప్ లండన్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా రూ.21లక్షల వార్షిక వేతనంతో ఉద
తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దులో...ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు మవోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
ఛత్తీస్ఘడ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐదుగురు గ్రామస్తుల్ని కిడ్నాప్ చేశాు. తరువాత వారిని సురక్షితంగా విడిచిపెట్టారు.
సోషల్ మీడియా పుణ్యమా అని మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఇలా ఓవర్నైట్ స్టార్లుగా మారిన వారు ఎందరో. తాజాగా ఓ బుడ్డోడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఒక్క పాటతో ఏకంగా ప్రముఖ పాటల షోలో ప్రత్య�
దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తుంటే…. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు మాస్క్ లు కూడా కరువయ్యాయి. పగలనకా, రాత్రనకా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసుల రక్షణకు మాస్క్ లు కూడా లేవు. ఇలాంటి పరిస్�
రాయ్పూర్: లోక్ సభ ఎన్నికలు సమయం సమీపిస్తున్న క్రమంలో మావోయిస్టు ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలు య�