Home » Summer
ఉత్తరాఖండ్ సీఎం పెద్ద ప్రకటన చేశారు. వేసవి రాజధానిగా చమోలి జిల్లాలోని గైర్సైన్ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అసెంబ్లీలో తెలిపారు. గైర్సైను శాశ్వత రాజధానిగా
భారతదేశంలో భయంకరమైన కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తిని అరికట్టడంలో వేడి మరియు పొడి వాతావరణం పాత్ర పోషిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కోవిడ్ -19 ను నియంత్రించగలిగితే భారతదేశం చాలా మెరుగైన స్థితిలో ఉంటుందని వాతావ�
ఈ వేసవి చాలా హాట్గా ఉండబోతోంది. మార్చిలో భానుడు భగ్గుమనేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఎండాకాలం రికార్డు స్థాయిలో ఎండలు ఉండబోతున్నాయని భారత వాతావరణశాఖ ఓ నివేదిక విడుదల చేసింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 1 డిగ్రీ సెల్సియస
ఓ వైపు ఎండలు మండుతున్నాయి..మరోవైపు కూరగాయల ధరలు సుర్రుమంటున్నాయి. ధరలు భగ్గుమంటున్నాయి. రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు తోడు కూరగాయల ధరలూ ఆకాశాన్నంటడంతో సామాన్య మానవులు బేంబెలెత్తుతున్నారు. పెరిగిన ధరలతో ఏమి కొనాలో అర్థం కావడ�
హైదరాబాద్ : తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉరుములు �
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. భానుడి భగ భగలతో నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రోహిణి కార్తె రాక ముందే రోళ్ళు పగిలే ఎండలు కాస్తున్నాయి. ఉదయం ప్రారంభమైన ఎండలు
తెలుగు రాష్ట్రాల ప్రజలను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. భగభగలాడే ఎండలతో మంటపెడుతున్నాడు. నిప్పుల గుండంలా మండిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఉష్ణోగ్రతల్లో గత రికార్డులు బ్రేక్ అయ్యేలా వేడెక్కిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎండలు మరింత పె�
సమ్మర్ హాలిడేస్ కావడంతో అంతా జర్నీ బాట పట్టారు. పిల్లలకు సెలవులు రావడంతో సరదాగా గడిపేందుకు పేరెంట్స్ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రయాణాలకు అంతా రైళ్లనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీంతో వేసవిలో అనూహ్యంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెర�
ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండవేడికి, వడగాలులకు జనాలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యూడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ పరిస్థితి �
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడికి వడగాలులు