Summer

    నిప్పుల కుంపటి : ఏపీలో 45 డిగ్రీలు 

    April 15, 2019 / 05:05 AM IST

    అమరావతి : ఎండాకాలం..మండిపోతున్న ఎండలు..అల్లాడిపోతున్న ప్రజలు..రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆంద్రప్రదేశ్ పై తన ప్రతాపాన్ని చూపుతు..ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎండలు మండిపోతున్�

    వడగాల్పులు : నిప్పుల కొలిమిలా తెలంగాణ

    April 15, 2019 / 02:55 AM IST

    హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఎండ వేడిమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వా�

    సమ్మర్ లో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్

    April 3, 2019 / 08:32 AM IST

    టాలివుడ్ లో సమ్మర్ హడావిడి మొదలైంది. సమ్మర్ లో హాట్ హాట్ గా ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు తెలుగు హీరోలు రెడీ అవుతున్నారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒక్కో హీరో ఒక్కో కమర్షియల్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసేం

    పెరగనున్న ఎండలు 

    April 1, 2019 / 02:49 AM IST

    హైదరాబాద్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి  పోతున్నారు. తెలంగాణాని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక  ప్రాంతాల్లో  ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావం వలన  సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు  ఉష్ణోగ్రతలు పెరుగుతాయన�

    మండుతున్న ఎండలు : కొత్తగూడెంలో @42.2 డిగ్రీలు

    March 30, 2019 / 12:48 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో  అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. ఎండలకు  తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. మార్చి నెలాఖరులోనే 40  డిగ్రీల అధిక టెంపరేచర్స్ నమోదవుతుండడంతో ప్రజల్లో తీవ్ర  భయాందోళనలు నెలకొన�

    మండుతున్న ఎండలు: మేడ్చల్ లో అగ్నిప్రమాదం 

    March 29, 2019 / 04:31 PM IST

    హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని  జీడిమెట్ల, పారిశ్రామికవాడలోని దూలపల్లిలో శుక్రవారం సాయంత్రం ఒక కెమికల్ గోడౌన్ లో  భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  ఈరోజు ఎండ వేడి బాగా ఉండటంతో గోడౌన్ లోని కెమికల్ డ్రమ్ములోంచి మంటలు చెలరేగి ప్రమా

    సుర్రుమంటున్న ఎండలు : నేడు ఎక్కువ ఉష్ణోగ్రతలు

    March 29, 2019 / 01:01 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సుర్రుమంటున్నాయి. సూర్యుడు మార్చి మాసంలోనే భగభగలాడిస్తున్నాడు. ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి 29వ తేదీ కూడా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2

    ఎండలు బాబోయ్ ఎండలు : పెరగనున్న ఉష్ణోగ్రతలు

    March 25, 2019 / 12:56 AM IST

    రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

    ఎండలు పెరుగుతున్నా తగ్గని స్వైన్ ఫ్లూ : పెరుగుతున్న కేసుల సంఖ్య

    March 18, 2019 / 02:28 AM IST

    హైదరాబాద్: శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి, ఎండలు మండుతున్నా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. గత వారం రోజుల్లో 35 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిసింది. రాష్ట్రంలో భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడుతున్నా స్వైన్ ఫ్లూ వ్యాధి తీవ్రత తగ�

    మండిపోతుంది : నిప్పుల గుండం రామగుండం 

    March 15, 2019 / 04:54 AM IST

    హైదరాబాద్ : వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంపై భానుడు భగభగలాడుతున్నాడు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు అంటే మార్చి 15న భానుడు మరింత ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగ�

10TV Telugu News