Summer

    జర భద్రం : మూడు రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

    March 11, 2019 / 03:51 AM IST

    భానుడు భగభగ మండుతు..వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు.

    వడగాలులు వచ్చేశాయ్…IMD హెచ్చరిక

    March 7, 2019 / 06:35 AM IST

    మండే ఎండల కాలం వచ్చేసింది. హైదరాబాద్ సిటీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. దాదాపు ప్రతి సమ్మర్ లో ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. భగభగమండే వడగాలుల కారణంగా వడ దెబ్బ తగిలి వృద్ధులు చనిపోవడం, అనేకచోట్ల

    పుచ్చ విత్తనాలతో ఐదు ఉపయోగాలు ఇవే!

    March 6, 2019 / 12:42 PM IST

    ఎండాకాలం వచ్చిందంటే చాలు మనలోని నీటిశాతం తగ్గి దాహం ఎక్కువగా వేస్తుంటుంది. మార్చి రానే వచ్చింది. సూర్యుడు కూడా తన ప్రతాపం చూపించడం మొదలెట్టాడు. ఈ టైంలో శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిచ్చే ఆహార ప‌దార్థాల కోసం అందరూ వెతుకుతున్నారు. అయితే ఎండాకాలంల

    మండుతున్న ఎండలు : మూగజీవాలకు ప్రత్యేక రక్షణ

    March 4, 2019 / 03:26 PM IST

    హైదరాబాద్: ఎండలు దంచేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకొస్తే చాలు  మాడు పగిలిపోతోంది. అర్జెంట్ పని ఉంటే తప్ప జనాలు ఇంటినుంచి బయటకు రావలడం లేదు. ఏసీలు, ఫ్యాన్లు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ప్రజలే ఎండను తట్టుకోలేని పరిస్థితి ఉంటే మరి మూగ జీవాల సం�

    సోమవారం నుంచి ఎండలు

    March 3, 2019 / 02:17 AM IST

    హైదరాబాద్: శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్రాంతం నంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఉన్నందున పగటి ఉష్ణోగ్రతలు శనివారం నాడు  సాధారణం కంటే 3 డిగ్రీలు తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 32 నుంచి 38 డిగ్రీల

    సమ్మర్ స్పెషల్ : కాచిగూడ – కాకినాడ మధ్య 36 ప్రత్యేక రైళ్లు

    February 26, 2019 / 03:47 AM IST

    హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ-కాకినాడ మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఈమేరకు ఫిబ్రవరి 25 సోమవారం ఆయన ఒక ప్రకటన �

    మండే రోజులు వచ్చేశాయి : 37డిగ్రీలు దాటిన టెంపరేచర్

    February 21, 2019 / 02:42 AM IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఎండలు ముదిరితే.. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి ప్రభావం తగ్గి వారం గడిచిందో లేదో ఎండ�

    తెలంగాణాలో వానలు : రాయలసీమలో ఎండలు

    February 18, 2019 / 04:27 AM IST

    హైదరాబాద్ : శ్రీలంక సమీపంలోని కోమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణాలో అదే ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండటంతో వర్షాలు కురుస్తు

    సమ్మర్ లో చలో చలో : 108 స్పెషల్ ట్రైన్స్ ఇవే  

    February 5, 2019 / 04:08 AM IST

    హైదరాబాద్‌: వేసవికాలంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 108 స్పెషల్ ట్రైన్స్ ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ క్రమంలో తిరుపతి–నాగర్‌సోల్‌–నాందేడ్‌–కాకినాడల మధ్య 108 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీ�

10TV Telugu News