గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అమెరికాలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు భారత ప్రభుత్వం తరపున శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్, సుందర్ పిచాయ్ కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డ
దేశాధినేతలు, దేశాల ప్రధానులు మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఎన్నో టాప్ కంపెనీలకు మన భారతీయులే సీఈవోలుగా ఉన్నారు. వాటి సక్సెస్లో.. మేజర్ రోల్ మనవాళ్లదే. ఈ జనరేషన్.. ఇండియన్స్ని గట్టిగా నమ్ముతోందనడానికి.. వీళ్లే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. గూగుల్, మై�
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్కు ఒక పాకిస్తానీ రిప్లై ఇచ్చాడు. దీనికి సుందర్ పిచాయ్ తిరిగి ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Google Warn Employees : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల పనితీరుపై తీవ్రంగా మండిపడుతోంది. కంపెనీలో చేయాల్సిన పనికంటే ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారని గూగుల్ భావిస్తోంది. కొద్ది రోజుల క్రితమే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) కూడా ఉద్యోగులను ఇదే �
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ నుంచి చాలావరకు టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, గూగుల్ (ఆల్భాబెట్) ఉద్యోగ నియామకాలను తగ్గించింది. 2022లో మిగిలిన 6 నెలల కాలంలో ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనుంది.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచై మాట్లాడుతూ..తాను నిద్రకంటే అత్యుత్తమమైన విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు.
గూగుల్ సీఈఓకు షాక్.. కాపీ రైట్ కేసు నమోదు..!
గూగుల్ (Google) సీఈవో సుందర్ పిచాయ్పై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు అయింది.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొత్త చిక్కుల్లో పడ్డారు. యూజర్ల ప్రైవసీ విషయంలో గూగుల్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ పిచాయ్ కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు.