Home » Supreme Court
అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తొలుత ఏక్నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్ చేపట్టిన చర్యను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాకరే సైతం సుప్రీంను ఆశ్రయించారు. 2022 ఆగస్టులో రాజ్యాంగ ధర్మా�
సుప్రీంకోర్టు తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజస్వామ్యమే గెలిచిందని..సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఢిల్లీలో అభివద్ధి మరింత వేగంగా జరుగుతుం�
సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట దక్కలేదు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుంటే.. ఆయనకు ఉపశమనం లభించేదని కోర్టు పేర్కొంది.
ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు, పబ్లిక్ ఆర్డర్స్, ల్యాండ్ మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం �
ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సందర్భం లేదా కంటెంట్ గురించి కోర్టుకు చెప్పలేదని పేర్కొన్నారు. "ఎవరైనా తాము ప్రధానంగా మతం ఆధారిత రిజర్వేషన్కు వ్యతిరేకమని చెబితే,
సుప్రీం తీర్పుతో విడాకులు తీసుకోవడం ఈజీ అనే భావన పెరిగిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయనిపుణులు మాత్రం ఇలాంటి అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం.
సుప్రీంకోర్టు తాజా తీర్పు సంగతి అలా ఉంచితే.. ప్రపంచంలో విడాకులు తీసుకుంటున్న జంటల విషయంలో భారత్దేశం ఏ స్థానంలో ఉందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
విడాకులు కోరుకునే దంపతులను ఫ్యామిలీ కోర్టులకు రెఫర్ చేయాల్సిన అవసరం లేదని దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు అత్యవసర ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది.
Wrestlers vs WFI: రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదైందని ఇక రెజ్లర్లు తమ రెజ్లింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు.