Home » Supreme Court
జల్లికట్టు క్రీడల్లో భాగమైన బర్రెలు, ఇతర పశువులకు అవస్థలు, నొప్పి తగ్గించేందుకే తమిళనాడు ప్రభుత్వం జంతు చట్టంలో సవరణలు చేసినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సవరణలను ఆమోదిస్తూనే జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
జల్లికట్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణ నగరంగా ఉండాలన్న పిడి వాదన నుండి అమరావతి బయటపడిందని చెప్పారు.
వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ కేసు ట్రాన్స్ ఫర్ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఆ సమయంలో ఆ పెళ్లి.. ప్రేమ వివాహం అని కోర్టు తెలిపారు.
మూడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై ఎన్జీటి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటీషన్ విచారించిన జస్టిస్ పుష్స సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటి చెన్నై బెంచ్.. ఆవులపల్లి, ముదివీడు, నే�
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి అరెస్ట్ తిప్పలు తప్పటంలేదు. ఎప్పుడు సీబీఐ అరెస్ట్ చేస్తుందోననే ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా మరోసారి ఫలితం దక్కలేదు.తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బె�
పేరుకి ముందు శ్రీమతి, కుమారి అనే పదాలు అడగొద్దు.. అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పదాల ఎంపిక వారి ఇష్టాన్ని అనుసరించి ఉంటుందని.. దానిని నియంత్రించలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టి పారేసింది సుప్రీంకోర్టు.
R5 Zone Case : ఆర్5 జోన్ పిటిషన్ ఒక ధర్మాసనం ముందుంది. అలాగే అమరావతి రాజధాని పిటిషన్ మరొక ధర్మాసనం ముందుంది. రెండు పిటిషన్లు కూడా ఒకే ధర్మాసనం విచారించాలని చెప్పి..
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్ విచారణకు నిరాకరించింది. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని సూచించింది.
68 మంది జుడిషియల్ అధికారులను ప్రమోట్ చేయాలని గుజరాత్ హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.