Home » Supreme Court
రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి డబ్బు చోరీ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టుకు కీలక వ్యాఖ్యలు చేస్తు తీర్పునిచ్చింది.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీతారెడ్డి కోరారు. అయితే సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూర్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని సవరించింది. బెయిల్ రోజులను కుదించింది. దీంతో మాగుంట రాఘవకు షాక్ తగిలింది.
అలాగే ప్రజలకు భద్రత కల్పించడానికి రైళ్లలో కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.
ఐపీసీ సెక్షన్ 124ఏ అమలును నిలిపివేస్తూ 2022 మే 11న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 124ఏను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం అంతకు�
వేసవి సెలవుల్లో ఇలాంటి పిటిషన్లను విచారించలేమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అవినాశ్ రెడ్డి కేసులో సుప్రీంకు వెళ్లనున్న సిబిఐ
అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లుగా తీర్పు వెలువరించిన తరువాత దీనిపై సీబీఐ బందం సమీక్ష నిర్వహించింది. ఈకేసులో దర్యాప్తు అధికారి వికాస్ కుమార్ నేతత్వంలో సీబీఐ అధికారులు సమీక్ష నిర్వహించి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు�
శిక్ష మరీ కఠినంగా ఉందని, కనికరం చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, ఇలాంటి వాటిని క్షమించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్ రఘువంశి అన�
జైలు వెలుపల సత్యేందర్ ను కేజ్రీవాల్ ఏడాది తర్వాత కలవాల్సి వచ్చింది.