Home » Supreme Court
దీంతో నితీశ్ ప్రభుత్వం కులగణన సర్వేని మళ్లీ ప్రారంభించింది. బీహార్లో కుల ఆధారిత గణన పనుల కోసం సాధారణ పరిపాలనా విభాగాన్ని నోడల్ డిపార్ట్మెంట్గా మార్చిన విషయం తెలిసిందే
మణిపూర్లో మే 4న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేయడంపై మణిపూర్ పోలీసులను సుప్రీంకోర్టు నిలదీసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింస భయంకరమైందని తెలిపింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గోన్సాల్వేస్, శోభా గుప్తా, బృందా గ్రోవర్ కూడా వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు సంధించారు. హింసపై కేంద్ర ప్రభుత్వం నిష్క్రియంగా ఉందని పేర్కొన్నారు
వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సీజేఐ సూచించింది. ఒక తెగను ఉగ్రవాదులుగా సంభోదించడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.
'అంతా నిజమే చెబుతాను.. అబద్ధం చెప్పను..' అంటూ సాక్షులతో భగవద్గీత మీద ప్రమాణం చేయించే సీన్స్ని చాలా సినిమాల్లో చూసాం. ఒకప్పుడు మత గ్రంథాలపై ప్రమాణాలు చేయించే సంప్రదాయం ఉన్నప్పటికీ.. ఇప్పటి చట్టం ప్రకారం భగవద్గీత మీద ప్రమాణం చేయించడం అనే కేవలం �
తొలిసారిగా 2018 నవంబర్లో ఎస్కే మిశ్రా పదవీకాలాన్ని రెండేళ్లపాటు పొడిగించారు. ఈ పదవీకాలం నవంబర్ 2020లో ముగిసింది. మే 2020లో అతనికి 60 ఏళ్లు వచ్చాయి. కానీ 2020 నవంబర్ 13న, 2018 ఉత్తర్వును రాష్ట్రపతి సవరించినట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ నాగాలాండ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఆదేశాలను పాటించడం లేదంటూ కొద్ది రోజుల క్రితం కోర్టు ధిక్కారణ పిటిష
అప్పటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కుమార్తె రూబియా సయ్యద్ అపహరణ కేసులో మాలిక్ నిందితుడు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ గతేడాది జమ్మూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది
మార్చి 24న గుజరాత్లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో కాంగ్రెస్ నేత ఎంపీగా అనర్హత వేటు వేసింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాలు చేయగా.. అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ జూల�
గురువారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ఆర్డినెన్స్ను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.