Home » Supreme Court
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు ప్రత్యేక కోర్టులను ఆయన ప్రారంభిస్తారు.
వంద శాతం టీచర్ల ఎస్టీ రిజర్వేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై..
పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పనికాదని స్పష్టం చేసింది. మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇవ్వడం ఆర్య సమాజ్ పనికాదని వెల్లడించింది. ఆర్య సమాజ్ వివాహ ధ్రువ పత్రాలకు చట్టబద్ధత లేదని తెలిపింది.
విద్యావ్యవస్థ ఈ దేశంలో ఒక పెద్ద పరిశ్రమగా మారిందని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్ లాంటి కోర్సులకు ఫీజులు చెల్లించేలేకే ఉక్రెయిన్ వంటి విదేశాలకు వెళ్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Navjot Sidhu : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. పంజాబ్లోని పాటియాలా సెంట్రల్ జైలుకు వెళ్లారు. 1988 డిసెంబర్ 27 నాటి కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది.
కాంగ్రెస్ లీడర్ నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పంజాబ్ లోని పట్యాలా కోర్టులో లొంగిపోయారు. 34ఏళ్ల క్రితం రోడ్ రేజ్ ఇన్సిడెంట్ లో ఓ వ్యక్తి మృతికి కారణం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. అయితే తనకు మరికొద్ది వారాలు కావాలంటూ ఆ తర్వాత లొంగిప�
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో.. సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ సమర్పించిన నివేదికల కీలక అంశాలు పేర్కొంది.
జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.
కమిషన్ నివేదికను హై కోర్టుకు పంపాలని, జస్టిస్ సిర్పూర్ కర్ కమిషన్ నివేదికను ఇరుపక్షాల పిటిషన్ దారులకు అందజేయాలని సుప్రీం ఆదేశించింది.
సుప్రీంకోర్టు ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం (మే 20,2022) ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక కాపీని ప్రభుత్వానికి అలాగే పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ న్యాయవాదికి ఆదేశించ