Home » Supreme Court
దేశ ద్రోహం చట్టం చెల్లుబాటు అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మే 11 వరకు గడువు ఇచ్చింది
సెక్షన్ 124 ఏ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఈ చట్టం అవసరమా? అని గతంలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
షాహిన్బాగ్లో ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది. బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుత పాలసీ ప్రకారం.. ఏ ఒక్కరికీ బలవంతంగా వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. స్పష్టమైన, ఏకపక్ష నిర్ణయంతో వ్యాక్సిన్ కోసం ముందుకు వస్తేనే వ్యాక్సిన్ వేయాలని సుప్రీం స్టేట్మెంట్ లో పేర్కొంది.
సుప్రీంకోర్టులో 9 మంది కొత్త న్యాయమూర్తులతోపాటు హైకోర్టులకు 10 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించినట్టు CJI ఎన్వీ రమణ తెలిపారు. కోవిడ్, లాక్డౌన్ ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థ ప్రజలకు న్యాయాన్ని అందుబాటులో తెచ్చేందుకు కృషి చేసిందన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, 36 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న పెరారివాలన్ను ఎందుకు విడుదల చేయకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. నిందితుడిని విడుదల చేయకూడదు అనేందుకు కారణాలు తెలపాలని జస్టిస్ ఎల్
ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు సస్పెన్షన్ పై జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. AB వేంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది... ...
ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు సస్పెన్షన్ పై జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. AB వేంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
అటువంటి అమ్మ నాకొద్దు..నేను మాట్లాడను అంటూ..తల్లి పెట్టిన చిత్రహింసల్ని కోర్టు కళ్లకు కట్టినట్లుగా చెప్పాడు 27 ఏళ్ల కొడుకు.. సుప్రీంకోర్టు జడ్జిలు బుజ్జగించినా తల్లితో మాట్లాడనని..