Home » Supreme Court
కోవిడ్-19తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది.
గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెంగింగ్ లో ఉన్నాయని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తెలిపారు. వీటిపై తక్షణమే వాదనలు వినాలని అభ్యర్థించారు.
కర్ణాటక హైకోర్చు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది. హోలీ పండుగ సెలవుల అనంతరం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
తాను మూడు ముళ్లు కట్టి వివాహం చేసుకున్న భార్య అసలు మహిళే కాదని తెలిసి సుప్రీం కోర్టు మెట్లెక్కాడో వ్యక్తి. 'విడాకులు ఇప్పించండి బాబు' అని మొరపెట్టుకుంటుండటంతో వీలైంనతం త్వరగా ..
ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో కేటాయించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 50 కోట్ల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం ముందడుగు అన్నారు.
అమరావతి ప్రాంతం శాసన రాజధానిగానే ఉంటుందని మంత్రి సుచరిత తెలిపారు. కానీ మొత్తం తరలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిపై తమకు స్పష్టత ఉందన్నారు.
యుక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి తరలించడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది.
యుక్రెయిన్ పరిస్థితులు బాధాకరం..కానీ యుద్ధాన్ని ఆపాలని పుతిన్ను ఆదేశించగలమా? అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు.
ఈ తరహా పిటిషన్లు విద్యార్థులను అయోమయానికి గురి చేస్తాయని, అంతేకాకుండా ఈ తరహా పిటిషన్లు విద్యా వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టిస్తాయని కోర్టు అభిప్రాయపడింది.
మరోసారి తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజన సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కార్పోరేషన్ల మద్య నెలకొన్న ఆస్తుల విభజనపై తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.