Home » Supreme Court
ప్రభుత్వం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. మరి పిల్లలెందుకు స్కూళ్లకు వెళ్లాలి? అని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఢిల్లీ కాలుష్యంలో యూపీలోని పరిశ్రమల పాత్ర ఏమీ లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్పై
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణకు గత కొన్నివారాలుగా తాము తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చే
వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం తీవ్రంగా ఉన్నా స్కూల్స్ తెరవడంపై ఫైర్ అయింది.
భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్డీ ‘డాలర్’ శేషాద్రి అంతిమయాత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొననున్నారు.
నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా బలహీన వర్గాల(EWS) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం గురించి ఏం సంకేతాలు పంపుతున్నామో ఆలోచించండీ..చర్చలు తీసుకుంటున్నాం అంటూ కాలయాపన చేయకుండా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మరో రెండు మూడు రోజుల పాటు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కొనసాగించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో ఆయనపై నమోదైన కేసుల్లో ముంబై పోలీసులు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా..పరంబీర్ సింగ్