ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా శ్రీ సింహా "మత్తు వదలారా" సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. సింహా ఇప్పుడు "దొంగలున్నారు జాగ్రత్త" అనే కొత్త సినిమాతో రాబోతుండగా, తెలుగులో...
టాలీవుడ్లో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు కూడా మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా �
టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాటిలో ‘విరాటపర్వం’ కూడా ఒకటి. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో....
టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాల్లో రానా దగ్గుబాటి, సాయి పల్లవి లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా కూడా చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలంగాణలో జరిగిన కొన్ని....
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఆయన నటించిన ‘విరాట పర్వం’ ఎప్పుడో....
యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా, అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని ఎప్పుడో రిలీజ్ కావాల్సి...
తమిళ హీరో శింబు ఇటీవల 'మానాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమాని తర్వాత తెలుగులో.......
సురేష్ ప్రొడక్షన్స్ అంతకుముందు 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాని సమంత మెయిన్ లీడ్ లో 'ఓ బేబీ'గా రీమేక్ చేసి విజయం సాధించింది. దీంతో మరో కొరియన్ సినిమాని రీమేక్ చేయబోతున్నారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు వెంకటేష్ ‘నారప్ప’ సినిమా స్టిల్ను వాడుతూ మాస్క్ పెట్టుకోవాలంటూ సూచించారు..
ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ‘మా’ ఎలక్షన్స్పై టెన్ టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు..