surgical stirkes

    కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే దమ్ము ధైర్యం కావాలి..అమిత్ షా 

    September 17, 2019 / 10:49 AM IST

    సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిజాం నిరంకుశత్వ పాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. 1948, సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్య ద్వారా హైదరాబాద్‌ భారతదేశంలో విలీనం అయిందన్నారు. దేశాన్ని ఐకమత్యంగా నిలిపేందుకు పట�

    దాడులు జరగడం ఖాయమేనా: పంజాబ్‌లో పట్టుబడ్డ పాక్ గూఢచారి

    March 1, 2019 / 07:27 AM IST

    వారం రోజులుగా భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. శాంతిని కోరుకుంటున్నామంటోన్న పాక్.. తమ అదుపులో ఉన్న భారత్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్‌ అభినందన్‌ను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేస్తామని ప్రకటించింది. �

    అభినందన్‌ పాక్ బోర్డర్‌లో దిగగానే ఏం జరిగింది?

    February 28, 2019 / 09:25 AM IST

    పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్.. పాక్ చేతికి చిక్కగానే చిత్రహింసలకు గురైనట్లు వీడియోలు చక్కర్లుకొడుతున్నాయి. అయితే పట్టుబడ్డ రోజైన బుధవారం సాయంత్రం మరోసారి మీడియా ముందుకొచ్చిన అభినందన్.. తాను క్షేమంగా ఉన్నట్లు పాక్ ఆర్మీ తన పట్ల మర్యాదగ

    భారత్‌పైకి మరోసారి పాక్ యుద్ధ విమానాలు

    February 28, 2019 / 08:17 AM IST

    పాక్ ఎయిర్‌ఫోర్స్ బలగాలు మరోసారి దాడికి యత్నిస్తోన్నట్లుగా తెలుస్తోంది. భారత మిలటరీ స్థావరాలపై దాడులు చేసేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. ఈ మేర పూంచ్ సెక్టార్‌లో యుద్

    పాక్ అదుపులో ఉన్న అభినందన్ పరిస్థితి ఏంటి?.. విడుదల చేస్తారా.. లేదా?

    February 27, 2019 / 02:49 PM IST

    భారత్‌పై దాడికి వచ్చిన యుద్ధ విమానాలను తరిమికొట్టేందుకు వెళ్లిన కమాండర్ అభినందన్‌ను పాక్ సైనికులు పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజాము జరిగిన దాడికి ప్రతిచర్యగా పాక్ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. భారత్‌కు యుద్ధ విమానాలతో ఎర వేసి పట్టుకో

    సర్జికల్ దాడిపై టాలీవుడ్ సెల్యూట్ వైబ్రేషన్స్

    February 26, 2019 / 10:07 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి విషాదంలో మునిగిపోయిన భారత్.. 2019, ఫిబ్రవరి 26 మంగళవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్‌తో ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. ఈ ఘటన పట్ల దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాడు. ఎందరు స్పందించినా తమ అభిమాన తారల�

    1971 తర్వాత ఇదే : పాక్ లోకి వెళ్లి మరీ.. భారత్ దాడి చేసింది

    February 26, 2019 / 08:13 AM IST

    పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత భారత్.. ధీటుగా సమాధానం చెప్పింది. 2019, ఫిబ్రవరి 26 మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణా క్యాంపులపై దాడులు చేసింది. ఇందులో భారత ఎ�

    కుర్రాళ్లు అదరగొట్టారు : సర్జికల్ స్ట్రైక్‌పై క్రికెటర్ల కామెంట్స్

    February 26, 2019 / 07:20 AM IST

    భారత మాజీ క్రికెటర్లు పాక్‌పై సర్జికల్ స్ట్రైక్ విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామును జరిగిన ఈ ఘటనలో భారత ఫైటర్స జెట్స్ 1000కేజీల బాంబులను పాక్ యుద్ధ విమానాలపై ప్రయోగించినట్లు తెలుస్తోంది

    దెబ్బకు దెబ్బకు కొట్టాల్సిందే : మరో సర్జికల్ స్ట్రైక్స్‌కి మోడీ రెడీ

    February 14, 2019 / 04:31 PM IST

    జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఎన్ఐఏతో అత్యవసరంగా సమావేశమైన

10TV Telugu News