Home » suspend
జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన పోలీస్ అధికారిపై వేటు పడింది. గద్వాల్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పై డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభ నుంచి టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యే రాజాసింగ్ను బీజేపీ, తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ తతంగాన్ని వీడియో తీసేసరికి ఆ నోటా ఈ నోటా పాకి నెట్టింటి వరకు వచ్చింది. వీడియో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపారు. లంచ్ సమయంలో ఇలా ప్రవర్తించిన ఏడుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు
బీజేపీలోకి చేరటానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటుంటే కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై సీరియస్ గా ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయటానికి రంగం సిద్ధం చేసింది.
ఫిరాయింపులతోపాటు గోవాలో కాంగ్రెస్ను బలహీనపర్చేందుకుగానూ బీజేపీతో కలిసి సొంత నేతలే కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. మైఖేల్ లోబో, దిగంబర్ కామత్ దీనికి నాయకత్వం వహించారు అని వివరించారు. ఈ ఇద్దరు.. బీజేపీతో పూర్తి సమన్వయంతో పని చేస్తున్నారన
అప్పులు ఇచ్చి తీసుకునే ఒక వ్యాపార సంస్థను నిర్వహిస్తున్న సీఈఓ దాదాపు 900మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించాడు. సీఈఓ విశాల్ గార్గ్ అనే వ్యక్తి ఒక్క జూమ్ కాల్ మాట్లాడుతూనే కంపెనీలో..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నవంబరు 29న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)శనివారం ప్రకటించింది.
చిక్కడపల్లి ఠాణా సీఐ పాలడుగు శివశంకర్రావు, అశోక్నగర్ సెక్టార్ ఎస్ఐ నర్సింగరావులను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు