Home » SUVENDU ADHIKARI
సందేశ్ఖాలీలో జరిగిన దాన్ని మర్చిపోవాలని మమతా బెనర్జీ ప్రజలను కోరారని సువేందు అధికారి అన్నారు.
సీఏఏ ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులకు దేశంలో పౌరసత్వం లభిస్తుంది. ముస్లిం అనే పేరు ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతే ఈ చట్టం ప్రకారం ముస్లింలకు పౌరసత్వం ఇవ్వమన
మొమిన్పూర్ హింసకు సంబంధించి ఆ లేఖలో బీజేపీ మూడు డిమాండ్లు ఉంచింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిని తక్షణమే మోహరించాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్టు సువేందు అధికారి పేర్కొన్నారు. మారణహోమానికి �
సెప్టెంబరు 13న రాష్ట్ర సచివాలయ ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలకు పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. వివిధ మార్గాల నుంచి సచివాలయానికి వస్తున్న బీజేపీ కార్యకర్తల్ని నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడంతో బెంగాల్లోని కొన్ని
కేంద్ర ప్రభుత్వంతో బెంగాల్ సీఎం ఢీ అంటే ఢీ అంటున్నారు. తమ రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోనంటూ స్పష్టం చేస్తున్నారు. ఇటివల ముగిసిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన మమత...ఇప్పుడు దేశ రాజకీయాల వైపు ఫోకస్ చేశారు. అ�
బెంగాల్ బీజేపీ నేత సువెందు అధికారి, ఆయన సోదరుడు సౌమెందు అధికారిపైన కాంతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
2014లో తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరు బెంగాల్ రాజకీయ నాయకులు అరెస్టు కావడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేతగా సువేందు అధికారిని ఎన్నికయ్యారు.
MAMATA పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించినప్పటికీ, ఏకంగా సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం టీఎంసీ వర్గాలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలవడంపై �
Mamata Banerjee ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్లో చివరకు సువెందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువెందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది. నందిగ్రామ్ లో తనన