Home » swine flu
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఒకరు చనిపోయారు. ఉప్పల్కు చెందిన హరినాథ్రెడ్డికి స్వైన్ఫ్లూ సోకడంతో యశోద ఆస్పత్రిలో చేరాడు. నాలుగు రోజులుగా అక్కడే వైద్యం తీసుకున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తర�
హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�
హైదరాబాద్ : చలి చంపేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. తీవ్రమైన చలి గాలులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి వేళ్లల్లో చలి పంజా విసురుతుండడంతో గడప దాటేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. మరిన్ని రోజులు
హైదరాబాద్ : ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి జనం వణికిపోతుంటే..ఇదే అదునుగా స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కేవలం జనవరి నెలలోనే 94 మందికి వ్యాధి నమూనా పాజిటివ్గా నమోదైంద
చాపకింద నీరులా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రోగుల క్యూలు. 131 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు. హైదరాబాద్ : బీ అలర్ట్..నగర వాసులారా…వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోతోంది..చలికాలంలో వానలు కురుస్తున్నాయి. రాత్రి వేళల్ల�
హైదరాబాద్ : నగరంలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య పెరుగుతోంది. గత వారం గాంధీ ఆస్పత్రిలో చేరిన పది మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందరికీ
హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ వద్ద ఈ ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. ఇక వాతావరణ విషయానికి వస్తే…రాష్ట్రంలో
స్వైన్ ఫ్లూ తో బాధ పడుతున్న అమిత్ షా జ్వరాన్ని, కర్ణాటక రాజకీయాలకు ముడి పెడుతూ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
గాంధీ, ఉస్మానియాల్లో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య..గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చేరిన వారు 104 మంది