swine flu

    Swine Flue : గాంధీలో స్వైన్ ఫ్లూతో మృ‌తి

    February 13, 2019 / 01:25 AM IST

    హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒకరు చనిపోయారు. ఉప్పల్‌కు చెందిన హరినాథ్‌రెడ్డికి స్వైన్‌ఫ్లూ సోకడంతో యశోద ఆస్పత్రిలో చేరాడు. నాలుగు రోజులుగా అక్కడే వైద్యం తీసుకున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తర�

    ఏం చలిరా బాబు : హైదరాబాద్ @ 9 డిగ్రీలు

    January 31, 2019 / 03:54 AM IST

    హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�

    హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్ : చలి పంజా

    January 30, 2019 / 02:29 AM IST

    హైదరాబాద్ : చలి చంపేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. తీవ్రమైన చలి గాలులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి వేళ్లల్లో చలి పంజా విసురుతుండడంతో గడప దాటేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. మరిన్ని రోజులు

    వణికిస్తోంది : వరంగల్‌లో స్వైన్ ఫ్లూ విహారం

    January 30, 2019 / 01:15 AM IST

    హైదరాబాద్ : ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి జనం వణికిపోతుంటే..ఇదే అదునుగా స్వైన్‌ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. కేవలం జనవరి నెలలోనే 94 మందికి వ్యాధి నమూనా పాజిటివ్‌గా నమోదైంద

    బీ అలర్ట్ : స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది

    January 28, 2019 / 01:53 AM IST

    చాపకింద నీరులా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రోగుల క్యూలు. 131 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు.  హైదరాబాద్ : బీ అలర్ట్..నగర వాసులారా…వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోతోంది..చలికాలంలో వానలు కురుస్తున్నాయి. రాత్రి వేళల్ల�

    స్వైన్ ఫ్లూ టెర్రర్ : గాంధీలో 5గురికి చికిత్స

    January 22, 2019 / 08:41 AM IST

    హైదరాబాద్‌ : నగరంలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. స్వైన్‌ ఫ్లూ రోగుల సంఖ్య పెరుగుతోంది. గత వారం గాంధీ ఆస్పత్రిలో చేరిన పది మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందరికీ

    బంగాళాఖాతంలో అల్పపీడనం

    January 20, 2019 / 01:50 AM IST

    హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ వద్ద ఈ ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. ఇక వాతావరణ విషయానికి వస్తే…రాష్ట్రంలో

    షాపై వెటకారాలు : కర్ణాటక జోలికొస్తే పంది జ్వరమే వస్తోంది

    January 18, 2019 / 04:08 AM IST

    స్వైన్ ఫ్లూ తో బాధ పడుతున్న అమిత్ షా జ్వరాన్ని, కర్ణాటక రాజకీయాలకు ముడి పెడుతూ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

    పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు

    January 8, 2019 / 04:25 AM IST

    గాంధీ, ఉస్మానియాల్లో  పెరుగుతున్న స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య..గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చేరిన వారు 104 మంది

10TV Telugu News