Home » Sye Raa Narasimha Reddy
Chiranjeevi – Sye Raa: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్.. ‘సైరా నరసింహారెడ్డి’.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి
యంగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. దీనికి సంబం�
చిరంజీవి ‘సైరా’ చూడవలసిందిగా కోరగా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ‘సైరా’ సినిమా చూశారు..
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. జగన్ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నారు. సోమవారం(అక్టోబర్ 14,2019) మధ్యాహ్నం 1 గంటకు సీఎంతో చిరంజీవి భేటీ కానున్నారు. సీఎం జగన్ నివాసంలో లంచ్
సీఎం జగన్ అంటే..జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చిర్రుబుర్రులాడుతున్నారు. అవకాశం వస్తే ఆరోపణలతో విరుచుకపడుతున్నారు. మరోపక్క సీఎం జగన్ను కలిసేందుకు..మెగాస్టార్ చిరంజీవి కలిసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అక్టోబర్ 14వ త
రీసెంట్గా హైదరాబాద్లో ‘సైరా’ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఫంక్షన్లో సెంట్రాఫ్ అట్రాక్షన్గా నిలిచాడు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’.. చిత్రాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యులతో కలిసి చూశారు..
తెలంగాణా రాష్ట్ర గవర్నర్, డా. తమిళిసై గారిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు.. మాటల సందర్భంలో సైరా చిత్రాన్ని చూడవలసిందిగా చిరు గవర్నర్ను కోరగా.. ఆమె తప్పకుండా చూస్తానని చెప్పారు..
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. చిత్రం బాగుందంటూ కితాబిచ్చారు. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియచేశారు. ఈ మేరకు లోకేష్..ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బి అమితాబ్ �