Home » Syria earthquake
టర్కీలో 44,218 మంది భూకంపం దాటికి మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. సిరియాలో 5,194 మంది మరణించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మృతుల సంఖ్య 50వేలు దాటింది.
టర్కీ, సిరియాలలో భూకంపాలు సంభవించి వారం దాటుతోంది. అయినా ఇంకా శిథిలాల కింద నుంచి సజీవ స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే రోజుల తరబడి శిథిలాల్లో చిక్కుకుపోయినా ప్రాణాలతో బయటపడాలనే వారి తపన అంతా ఇంతా కాదు. రెస్క్యూటీమ్ శిథిలాల్లో చిక్కుకున్నవార
ఈ భూకంపం వల్ల కొన్ని కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే, ఇంకొన్ని కుటుంబాల్లో అయినవాళ్లు దూరమయ్యారు. ప్రాణాలతో బయట ఉన్న వాళ్లు.. శిథిలాల కింద ఉన్న తమ వాళ్ల గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. శిథిలాల నుంచి తమ వాళ్లు క్షేమంగా బయటపడతారేమో అని
టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే స్వల్ప భూప్రకంపనలే కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇరు దేశాల్లో భూకంపం సంభవించి వారం రోజులు అవుతుంది. కూలిన భవనాల శిథిలాల కింద చిక్�
భూకంప తీవ్రత టర్కీలోని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 24,617 మంది ప్రాణాలు కోల్పోయారు. 80వేల మందికిపైగా గాయపడ్డారు. సిరియాలోని ప్రాంతాల్లో భూకంప ప్రభావం వల్ల
టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాలు ఆరేళ్ల బాలికను భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత హో మంత్రిత్వ శాఖ ట్విటర�
టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, ఆర్థిక సహాయం అందించేందుకు పలుదేశాలు ముందుకొస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 70 దేశాల నుంచి వచ్చిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
సిరియా భూకంప శిథిల్లాల్లోనే బిడ్డను ప్రసవించిందో మహిళ..బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. ఇటువంటి ఎన్నో ఎన్నెన్నో విషాద ఘటనలకు భూకంప శిథిలాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. బిడ్డను కోల్పోయిన తల్లులు, తల్లులను కోల్పోయిన బిడ్డలు ఇలా ఎన్నో వ�