Home » syria
సిరియాలో మరోసారి ఉగ్రవాదులు భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ దాడుల్లో 125 మంది గాయపడ్డారు....
ప్రవక్త మహమ్మద్ మనవరాలు, ఇమామ్ అలీ కుమార్తె అయిన సయీదా జీనాబ్ సమాధి నుండి 600 మీటర్ల దూరంలో ఉన్న భద్రతా భవనం సమీపంలో ఈ పేలుడు సంభవించిందని అధికారులుతెలిపారు.
సిరియా రాజధాని డమాస్కస్లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడిలో స్థానిక పౌరులతో సహా 15 మంది మరణించినట్లు సిరియా మీడియా వెల్లడించింది.
శిథిలాల కిందే చిక్కుకుని నీళ్లు, ఆహారం లేక సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. బాధితులంతా ప్రాణాలు బిగబట్టుకుని, ఎవరో ఒకరు తమను రక్షించకపోతారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లలో అప్పుడే పుట్టిన, నెలల వయసున్న
Turkey-Syria Earthquake: తీవ్ర భూకంపంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించిన టర్కీ-సిరియా దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో శవాల గుట్టలే కాదు, శిథిలాల కింద ఇంకా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారూ కనిపిస్తున్నాయి. రోజుల పసికందు నుంచి పండు ముసలి �
శిథిలాల కింద నుంచి బయటపడ్డప్పటికీ, ప్రాణాలు దక్కడం లేదు. తాజాగా ఒక 40 ఏళ్ల మహిళ దాదాపు 104 గంటలు శిథిలాల కింద చిక్కుకుని, బయటపడింది. అయితే, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఉదయం టర్కీ, సిరియాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ
టర్కీ, సిరియాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ భూకంపంలో 27,000 మందికి పైగా పౌరులు మరణించారు. సోమవారం నుంచి విజయ్ కుమార్కు సంబంధించిన సమాచారం కూడా లభించలేదు. అప్పటి నుంచి అతడి గురించి అన్వేషణ కొనసాగింది.
శిథిలాల కింద ఎవరైనా బతికున్నారేమో అన్న ఆశ కూడా కనుమరుగవుతోంది. కానీ ఇలా అనుకున్న ప్రతీసారి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు ‘మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం’ అన్నట్లుగా మృత్యువును ఓడించి కంటబడుతన్నారు.
టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ గుట్టలు గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి. రెండు దేశాల్లోనూ 15వేల మృతదేహాలను అధికారులు గుర్తించారు.
వరుస భూకంపాలు టర్కీ, సిరియాలను బెంబేలెత్తిస్తున్నాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. భూకంపంతో తీవ్ర కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ తోపాటు పలు దేశాలు రంగంలోకి దిగాయి.