Home » T20 World cup 2021
ఎంఎస్ ధోనీని మెంటార్గా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్ మెంట్. అయితే..దీనిపై బీసీసీఐ (BCCI) అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ కు 15 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 17న ఒమన్, యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది.
ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతిస్తారనే వాతావరణం కనిపిస్తుంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వడంలో బంగ్లాదేశ్తో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆసియా కప్కు ఆతిథ్యం వహించన�