Home » T20 World cup 2021
విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా దాయాది జట్టు పాకిస్తాన్ తో తలపడేందుకు రెడీ అయింది. దుబాయ్ లోని వేదికగా ఇరు జట్లు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021లో తమ తొలి మ్యాచ్ ను ఆడనున్నాయి
దుబాయ్ వేదికగా మొదలుకానున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అంచనాలు నెలకొన్నాయి. టోర్నీ ఆరంభమై వారం రోజులు కావొస్తున్నా.. దాయాది జట్ల మధ్య పోరుకు యావత్ ప్రపంచం.. . .
కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఏ క్షణంలో అయినా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సోషల్ డిస్టన్స్ మెయింటేన్..
టీ20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12 దశలో భాగంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. వెస్టిండీస్ పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) వెస్టిండీస్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో విండీస్ బ్యాటర్లు తేలిపోయారు. దారుణంగా విఫలం అయ్యారు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 24,2021) హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దాయాది దేశాలు, చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ లు తలపడబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ పై
టీ20 వరల్డ్ కప్ 2021 ఈవెంట్లో గ్రూప్ బీ రౌండ్ 1 క్వాలిఫైయింగ్ దశ పూర్తయింది. బంగ్లాదేశ్ పై విజయంతో మొదలుపెట్టి న్యూ గినాయా, ఒమన్ లపైనా విజయకేతనం ఎగరేసింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీ20 వరల్డ్ కప్ కోసం మెంటార్ అవతారమెత్తాడు. విశ్వప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు సమ్మతించిన ధోనీ ప్రస్తుతం టీమిండియాతో యూఏఈలోనే ఉన్నాడు.
మెగా ఈవెంట్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించినట్లుగా.. ఇండియాతో దాయాది పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతే ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు క్రికెట్ అభిమానులు.