T20I

    భారత్ లో ఆసీస్ టూర్ : హైదరాబాద్ లో ఫస్ట్ వన్డే

    January 10, 2019 / 11:29 AM IST

    టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20, వన్డేల మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. పేటీఎం హోం సిరీస్ లో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13వరకు ఐదు వన్డేలు, రెండు టీ20 సిరీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి.

10TV Telugu News