Home » T20I
ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్లో యూఏఈలో జరుగుతుంది. పాకిస్థాన్తో కలిసి భారత్ గ్రూప్ ఏలో ఉంది. ఆసియా కప్ 2025 జట్టును భారత్ ఇంకా ప్రకటించలేదు.
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, క్రీడాకారులు అభినందించారు. దేశానికి ప్రపంచ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్ లో మరో రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో రెండో టీ20లో 2 ఫోర్లు కొట్టడంతో రోహిత్ ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన భారత యువ బౌలర్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్) అర్ష్ దీప్ సింగ్(23) అదరగొట్టాడు. 16ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు.(Arshdeep Singh)
టీమిండియా మహిళా జట్టుపై భారం పడింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ ఫైన్ కట్టాల్సి వచ్చింది.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ 20 సిరీస్ను టీమ్ ఇండియా ఓటమితో ప్రారంభించాల్సి వచ్చింది. తొలి మ్యాచ్లోనే మోర్గాన్ కెప్టెన్గా ఉన్న ఇంగ్లీష్ జట్టు భారత్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్క�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో నిలిచాడు. ఆదివారం గువాహటి వేదికగా శ్రీలంకతో జరగాల్సి ఉన్న మ్యాచ్కు ముందు కోహ్లీ ముంగిట రికార్డు నిలిచి ఉంది. ఈ షార్ట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విరామం వదలి బరిలోకి దిగనున్నాడు. మోకాలి గాయం కారణంగా కొద్దిరోజులుగా విండీస్ జట్టుతో ఆటకు దూరమైయ్యాడు బుమ్రా. ఆ సిరీస్లో చోటు దక్కించుకోని ధావన్కు స్థానం దక్కింది. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్, �
దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ(22 సెప్టెంబర్ 2019) జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మొహాలి టీ20లో ఆడిన జట్టే ఈ మ్యాచ్ లో కూడా ఆడుతుంది. మూ