Home » #t20worldcup2022
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఇప్పటి వరకు 28 టీ20 మ్యాచ్ లు జరిగాయి. అందులో 18 మ్యాచ్లలో ఇంగ్లాండ్ విజయంసాధించగా. పాకిస్థాన్ కేవలం తొమ్మిది మ్యాచ్లలోనే విజయంసాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. టీ20 ప్రపంచకప్లో పాక్తో తలపడ్డ రెండుసార్లూ
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయిందని సచిన్ టెండూల్కర్ అన్నారు. దీంతో టీమిండియాకు ఆ మ్యాచ్ క్లిష్టతరంగా మారిందని చెప్పారు. తీవ్ర నిరాశకు గురిచేసేలా ఓడిపోయామని అన్నారు. అయితే, టీమిండియా మొత్తానికి టీ20ల్లో బాగాన�
పాకిస్థాన్ జట్టు 1992నాటి విజయాన్ని మరోసారి పునరావృతం చేస్తుందని పాక్ మాజీ ఆటగాళ్లు, అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 30 ఏళ్ల క్రితం కూడా పాకిస్థాన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే దశలోనే ఉన్నా అదృష్టంతో ఫైనల్కు చేరుకొని మ్యాచ్లో ఇంగ్లాండ్ జ�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఆడిలైడ్లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్లు తలపడ్డాయి. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశిత 20ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్య�
టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ రవిచందర్ అశ్విన్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో రెండు జెర్సీలు ఉన్నాయి. వాటిలో తన జెర్సీ ఏదో గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు. తేడా తెలియకపోవటంతో ఆ రెండు జెర్సీల వాసన చూసి అందులో ఒకటి తనదేనని గుర
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. మూడు మ్యాచ్లలో ఇంగ్లండ్పై భారత్ రెండుసార్లు విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించింది.
పాకిస్థాన్ జట్టు సెమీస్లో అడుగు పెట్టింది. బంగ్లాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన పాక్.. గ్రూప్ -2 విభాగం నుంచి భారత్తోపాటు సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. పసికూన నెదర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా జట్టు ఓటమితో పాక్ కు సెమీస్ అవకాశాలకు అడ్డు�
టీ20 క్రికెట్ అనేది వయసు ఎక్కువ ఉన్న, అనుభవం ఉన్న ప్లేయర్ల గేమ్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. టీ20 ఫార్మాట్ ద్వారా విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి వచ్చాడని, ప్రతికూల పరిస్థితులను అధిగమించాడని చెప్పారు. విరాట్ కోహ్లీ మూడు ఫ�
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ భారత ఆటగాళ్ల సమక్షంలో కేక్ కోసి తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా మెంటర్ ప్యాడీ అప్టన్ కూడా ఇవాళ పుట్టినరోజు