Home » tadepalli
కొన్ని కొన్ని సార్లు చెయ్యని తప్పుకు బలవుతుంటారు. తప్పు చేయాలనే ఆలోచన లేని వ్యక్తులు తప్పు చేసినట్లు నిందపడితే తట్టుకోలేరు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కృష్ణా జిల్లా తాడేపల్లి పట్టణంలో కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సినిమాల్లో జ
మూడేళ్ల కిందట ఏపీని వణికించిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా కాల్ మనీ వ్యవహారం జరిగినట్లుగా టీడీపీ ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ కా�
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో కలకలం రేపిన బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపైన బాలుడు సేఫ్ గా ఉన్నాడు.
గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. బాలుడి తండ్రి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అబ్రహం అనే వ్యక్తిని కూడా
స్నేహితుల్లా ఉండే విద్యార్థుల మధ్య క్రికెట్ చిచ్చు పెట్టింది. క్రికెట్ బెట్టింగ్ పశ్చిమగోదావరి జిల్లా పెద తాడేపల్లిలో విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసింది. పెదతాడేపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ కొట్టుకున్నారు. క్రికెట్ బె�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికి దగ్గరలో పేలుడు సంభవించింది. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఉన్న బ్రహ్మానందపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యురిటీ ఉండే సీఎం జగన్ ఇంటికి సమీపంలో ఉన్న
అమరావతి : సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి.టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ప్రకాశం జిల్లా ఎస్పీ కోయప్రవీణ్ ను బదిలీ చేసిన ఈసీ ఇప్పుడు గుంటూ�
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం 8.19 నిమిషాలకు ఇంట్లోకి కుటుంబసమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్, భారతి దంపత
మంగళగిరిలో గ్యాంగ్ రేపు, హత్యకు గురైన జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం ముగిసింది.