Home » tadepalli
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లలోకి దొంగలు ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలు మారిపోతున్నాయి. సుందరంగా తయారవుతున్నాయి. ఎప్పుడూ అధికారుల హడావుడి, వచ్చీ పోయే వాహనాల సైరన్లు, మంత్రుల ఎమ్మెల్యేల విజిటింగ్ తో బిజీబిజీగా
ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తప్పుడు ప్రచారం చేసిన రాజకీయ నేతలు, పత్రికల ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ నోటీసులు పంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్..
ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ నివాసం ఉంటున్న చోటే దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో మరో పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో 'వైఎస్ఆర్ ఉచిత బీమా' స్కీమ్ ని లాంచ్ చేశారు. ఈ పథకం ద్వారా
అమరావతి రైతుల దీక్షలకు రేపటితో(జూన్ 19,2021) 550 రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో
వైఎస్సార్ బీమాపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18 - 50 ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష సాయం, సంపాదించే వ్యక్తి (18-75 ఏళ్లు) ప్రమాదవశాత్తు మరణిస్�
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీని అందించామని చెప్పారు. గత రబీ సీజన్ లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6లక్షల 27వేల 906 మంది రైతులకు వ�
asha worker died in gunturu district due vaccine reaction : కరోనా వ్యాక్సిన్ వికటించి ఆశా వర్కర్ మృతి చెందిన విషాద ఘటున ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బొక్కా విజయ లక్ష్మి ఈ నెల 19 వ తేదీన కరోనా వ్యాక్సిన