Home » tadepalli
తెలుగు వాడి గుండె ధైర్యానికి, రైతులపైన మమకారానికి వైఎస్సార్ పేరిట అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులు గొప్పగా ఎదగాలని కోరారు. టాప్-50 ర్యాంకులు సాధించిన కాలేజీల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సాయం ప్రకటించారు.
గత మూడేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
అమరావతి ల్యాండ్ స్కాంపై విచారణ జరిపిస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టారు.. కర్నూలులో హైకోర్టు పెడతామని మ్యానిఫెస్టో హామీ ఇచ్చారు.. ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరకట్టకు ఇరువైపుల భారీగా మంటలు వ్యాపించాయి. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది.
గన్నవరం వైసీపీలో ఆదిపత్యం పోరు రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీలో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ పడని క్రమంలో తాజాగా గన్నవరం వంశీ, దుట్టాల పంచాయితీ తాడేపల్లి సీఎం జగన్ వద్దకు చేరింది.
ఏపీలో మరోసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టారు. చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని జగన్ అన్నారు.
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఈ రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసారు.
చెడ్డీ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిధ్ధమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రెయిన్బో విల్లాస్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేస